ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్
PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహం ధ్వంసం చేసిన కేసును మార్కెట్ పోలీసు స్టేషన్ నుంచి సీసీఎస్కు బదిలీ చేశారు. ఇటీవల దుండగుడు కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోకి చొరబడి అమ్మవ
బంగారం ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి దాదాపు 500 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్థిక నేరాలు జరిగితే హైదరాబాద్ సీసీఎస్కు వెళ్తే తమకు పక్కాగా న్యాయం జరుగుతుందనే భావన గతంలో ప్రజల్లో ఉండేది. నేడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అవినీతి, అక్రమాలు సీసీఎస్లో రాజ్యమేలుతున్నాయి. ఫిర్�
సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను సినీ ఫక్కీలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా చిక్కిన సుధాకర్.. వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగులు పెట్�
మీ ఫోన్ రెండు గంటల్లో బ్లాక్ అవుతుంది.. కస్టమర్ కేర్కు మీరు కనెక్ట్ అయి సమస్య తెలుసుకోవాలంటే 9 నంబర్ నొక్కండి.. అంటూ ఫోన్లు వస్తున్నాయి. 9 నంబర్ నొక్కగానే.. ఒక టోల్ఫ్రీ నంబర్కు కనెక్ట్ అవుతుంది.. మీ �
అధిక వడ్డీ ఇస్తామంటూ దాదాపు 500 మంది ఖాతాదారులను నమ్మించి రూ.200 కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ.. చివరికి ఐపీ పెట్టి బిచాణా ఎత్తేసింది. దీనిపై బాధితులు సోమవారం సీసీఎస్లో ఫిర్య�
అమ్మిన ప్లాట్లనే మళ్లీ మళ్లీ అమ్ముతూ అమాయకులను వంచించి రూ.2.10 కోట్లకుపైగా వసూలు చేసిన సాయి నిఖిత ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్పై సీసీఎస్లో కేసు నమోదైంది. హైదరాబాద్ని అమీర్పేట్లో కార్పొరేట్ కార్యా
సీసీఎస్ వద్ద గురువారం హైడ్రామా నెలకొన్నది. ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చిన కొద్దిసేపటికే సిటీ సైబర్క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
సిటీ పోలీసింగ్లో సీసీఎస్ అనేది ప్రధాన విభాగమని, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను పెంచుకొని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు.
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రూ.2.9 కోట్లు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. లక్డీకాపూల్లో మదస్ కుమార్ కొంతకాలంగా రియాన్�
మల్టీలెవల్ మార్కెటింగ్ జోలికి వెళ్లొద్దని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆశతో ఈ ఊబీలో చిక్కుకుంటే నష్టపోవడం తప్ప.. లాభాలు ఉండవని సూచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ ముఠా హైదరాబాద్లో తిష్టవేసి మ�