ఆదిలాబాద్ : సిమెంట్ పరిశ్రమ యంత్ర సామగ్రి కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం నిరసిస్తూ పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం అదిలాబాద్ నాగ్పూర్ రోడ్డుపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించ
కేంద్రమంత్రి పీయూష్జీ, భారత ప్రభుత్వం సీసీఐ పరిశ్రమ యంత్రాల తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి, పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహక�
ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన
ఆదిలాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సాధన సమితి నాయకుడు నా�
సీఎం కేసీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విజ్ఞప్తి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వ�
స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తాం పార్లమెంటరీ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్ కే కేశవరావు ఆదిలాబాద్ టౌన్, మార్చి 11 : ఆదిలాబాద్లో సీసీఐ పునరుద్ధరణ కోసం తోడూనీడగా ఉంటానని పార్లమెంటరీ పరిశ్రమ�
Minister Harish rao | సీసీఐని వెంటనే తెరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. సీసీఐ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే సీసీఐ తెరిపిం
ఎమ్మెల్యే జోగు రామన్న సీసీఐ సాధన కమిటీ ఆందోళన ఆదిలాబాద్లో జాతీయ రహదారి దిగ్బంధం కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు ఆదిలాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంటు పరి�
అదిలాబాద్ : జిల్లాలోని సిమెంట్ పరిశ్రమను (సీసీఐ) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో గ�
ఆదిలాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించాలని జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టా�
మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తాము ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. సీసీ�
CCI | ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టిన ఆదిలాబాద్ కొనసాగుతున్నది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) యూనిట్ను పునఃప్రారంభించాలని కార్మికులు డిమాండ్ �