అయిపోయింది. ఆఖరి ఆశ కూడా ఆవిరైంది. ఆదిలాబాద్లో అపార సహజ వనరులను కలిగివున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు మాత్రం
Google | సీసీఐ ( CCI ) వేసిన యాంటీ ట్రస్ట్ కేసులో ఓడిపోవడంతో ఆండ్రాయిడ్ సిస్టమ్లో భారీ మార్పులు చేసేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ మేరకు గూగుల్ ప్లేలో పలు మార్పులు తీసుకొస్తుంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేయగా 26 లక్షల క్వింటాళ్ల పంట మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పత్త
ఒకవైపు మేకిన్ ఇండియా జపం చేసే మోదీ ప్రభుత్వం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలనే మూసివేస్తున్నది. ప్రైవేటు సంస్థల వ్యాపారాలు విస్తరించడానికి పరోక్షంగా సహకరించేందుకే ప్రభుత్వరంగ సంస్థల్ని బలిపీఠ�
టెక్ దిగ్గజం గూగుల్కు మరోసారి భారీ జరిమానా పడింది. ప్లేస్టోర్ పాలసీల విషయంలో ఆ సంస్థ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీస�
తమపై విచారణ జరిపేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద ఆధారాలు, పత్రాలు లేవని ఢిల్లీ హైకోర్టుకు ఫేస్బుక్ తెలిపింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్డేట్పై వాట్సాప్, ఫేస్బుక్కు సీసీఐకి మధ్య వివా�
ముంబై: ఐపీఎల్ విజయవంతం కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన హీరోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తగిన రీతిలో గౌరవించింది. వారి సేవలకు గుర్తింపునిస్తూ రూ.కోటి 25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. రెండు
ఆదిలాబాద్లోని సీసీఐని విక్రయించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆ పరిశ్రమను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలంటూ ట్విట్టర్
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్త