రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను కోరారు. కొనుగోలు కేంద్రాలను మూసేస్తే రైతులు ఇబ్బంది పడతారని పేర్కొన్న�
సీసీఐ అధికారుల తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. భీంపూర్ మండలానికి చెందిన రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు పత్తిని వాహనాల్లో తీసుకొచ్చారు. పత్తిలో �
జిల్లా మార్కెటింగ్ శాఖ కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితమే జిల్లాలో 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో మూడు, మధిర ఏఎంసీ పరిధిలో మూడు, మద్దులపల్లి ఏఎం�
వర్షాలు విస్తారంగా కురవడం.. వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. నాణ్యమైన పత్తి దిగుబడి చేతికొస్తుండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. ఇప్పటికే 15 రోజుల నుంచి పత్తి రైత�
తెలంగాణలో వచ్చే వారం నుంచి పత్తి కొనుగోళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది.
Minister Indrakaran Reddy | ఆదిలాబాద్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణల పట్ల అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా ని�
Amit Shah | ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన గర్జన సభకు విచ్చేసిన అమిత్ షా కాన్వాయ్ను ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సభ్యులు అడ్డుకున్నారు.
కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చీఫ్తో ఎయిర్ ఇండియా సీఈవో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్లైన్స్ విలీనంపై ఇరువురు ప్రధానంగా చర్చించారు.
ప్రముఖ ఇంటర్నెట్ సేవల సంస్థ గూగుల్కు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఏకో సిస్టమ్ కేసునకు సంబంధించి సీసీఐ విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాపై నేషనల్ కంపెనీ లా అప్పిలెట్ ట్రిబ్�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో అధికంగా పత్తి సాగవుతుంది. గతేడాది 3.52 లక్షల ఎకరాల్లో సాగవగా.. 26 లక్షల క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు.
అయిపోయింది. ఆఖరి ఆశ కూడా ఆవిరైంది. ఆదిలాబాద్లో అపార సహజ వనరులను కలిగివున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు మాత్రం
Google | సీసీఐ ( CCI ) వేసిన యాంటీ ట్రస్ట్ కేసులో ఓడిపోవడంతో ఆండ్రాయిడ్ సిస్టమ్లో భారీ మార్పులు చేసేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ మేరకు గూగుల్ ప్లేలో పలు మార్పులు తీసుకొస్తుంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేయగా 26 లక్షల క్వింటాళ్ల పంట మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పత్త