ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నది. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డుపాలు చే�
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) విషయంలో బీజేపీ ఎంపీ నగేశ్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తమ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. బీజేపీ ప్�
CCI | సీసీఐలో పత్తి కొనుగోలు చేయడం లేదని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొత్తపేట జిన్నింగ్ మిల్లు ముందు రహదారిపై పత్తి రైతులు ధర్నా(Farmers protest) చేపట్టారు.
పత్తి పంట సాగు చేయకున్నా చేసినట్లు ఏఈవోల సంతకాలను ఫోర్జరీ చేసి, దళారులతో కుమ్మక్కై వ్యాపారుల పేరు మీద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి పత్తి ధ్రువీకరణ పత్రాలు రాసిచ్చిన హుస్నాబాద్ మండల వ్యవసాయ�
ఆదిలాబాద్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్వాకం ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు మద్దతు ధర కల్పించి వారికి అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత
జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీలు పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డబ్బులు చెల్లించడంలోనూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది.
గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పత్తి రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి ధర రూ.50 తగ్గించడంపై వారు జాతీయ రహదారిపై బైఠాయించారు.
జనగామ జిల్లాలో దళారుల చేతిలో పత్తి రైతు చిత్తవుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించిన అన్నదాత అడుగడుగునా వంచనకు గురవుతున్నాడు. ఒకపక్క తేమ పేరుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారుల
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు సీసీఐ తీరుతో ఆందోళన చెందుతున్నారు. మునుగోడు మండ లం కొంపెల్లి గ్రామంలో గల జేబీ పత్తి మిల్లు యాజమాన్యం తేమ సాకుతో ఒక్కొక్క ట్రాక్టర్కు సుమారుగా 80నుంచి 200 కిలోల వరుకు తరు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బోనస్ మాట బోగస్ అయింది.. మద్దతు ధర కూడా రావట్లేదని విమర్శించారు. ప్రభు