Mayawati | తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు.
NEET | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెల�
Sandeshkhali violence | పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ (Sandeshkhali) లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులపై దాడి కేసును కలకత్తా హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) బదిలీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృ�
Satyendar Jain | ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. తనపై కేసులు రాకుండా చేయడానికి సత్యేందర్ జైన్ రూ.10 కోట్లు వసూలు చేశారంటూ మనీ లాండరింగ్ కేసులో నిం�
ఢిల్లీ ప్రభుత్వ దవాఖానలతో పాటు ఆప్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మొహల్లా క్లినిక్లపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తునకు ఆదేశించింది. నాసిరకం మందుల సరఫరా, �
Odisha train crash | ఒడిశాలో గత శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంపై (Odisha train crash) దర్యాప్తు చేస్తున్న సీబీఐ బాహానగా బజార్ రైల్వే స్టేషన్ను సీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్లో రైళ్లు ఆగబోవని రైల్వే అధికారులు శనివార
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం ఘటనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ (Odisha Train Accident) రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు సీబీఐ విచారణను సిఫార్సు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దుర్వినియోగం చేయడంపైనా ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం వక్ర ఉద్దేశాలతో వీటిని దాఖలు చేస్తున్నారని మండిపడింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీపై నెజిజన్లు మండిపడుతున్నారు. విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ నేతల మాటలు విని న�
సోనాలీ వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సాంగ్వాన్ ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తల్లి మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని సోనాలీ చిన్న కుమార్తె డిమాండ్ చేసింది.