న్యూఢిల్లీ : రాజస్థాన్లో మెహందీపూర్ బాలాజీలోని ఎస్బీఐ బ్రాంచ్లో రూ.11కోట్ల విలువైన నాణేలు మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రాజస్థాన్ హైకోర్టును ఆశ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బీర్బుమ్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణను ప్రభావితం చేసేందుకు కేం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఇటీవల హింస చెలరేగిన బీర్బమ్ ప్రాంతాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సికందర్ గ్రామంలోని ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలో ఒక సంచిలో ఉన్న నాటు బాంబులను పోలీసులు ఆదివార�
వాటాల విక్రయంపై దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, నవంబర్ 18: రెండు దశాబ్దాల క్రితం వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జడ్ఎల్) డిజి
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ కంపెనీ దస్సాల్ట్ నుంచి భారత్ కొనుగోలు చేసిన అత్యాధునిక 36 రాఫెల్ యుద్ధ విమానాల డీల్ సందర్భంగా చేతులు మారిన ముడుపుల సంగతి సీబీఐకి గతంలోనే తెలిసినప్పటికీ దీనిపై దర్యాప్తు చేయకూడదన�
South Central Railway | దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఒక ఇంజినీర్, కాంట్రక్టర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిద్దరూ లంచాలు తీసుకుంటున్నట్లు సీబీఐ అధికారులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వెయ్యి సీఎన్జీ లో- ఫ్లోర్ బస్సుల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై ప్రాథమిక విచార�
ముంబై: ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరంబిర్ సింగ్ను ఎన్ఐఏ బుధవారం ప్రశ్నించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసుతోపాటు, వాహనం యజమాని మన్సుఖ్ హిర�