రూ.5 లక్షలకు మించి వార్షిక ప్రీమియం చెల్లింపులు జరిగిన జీవిత బీమా పాలసీలపై పన్ను గణించే నిబంధనల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తాజాగా నోటీఫై చేసింది. రూ.5 లక్షల వార్షిక ప్రీమియ�
దేశంలో స్థూల పరోక్ష పన్నుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు 10వరకూ గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 15.73 శాతం వృద్ధిచెంది రూ. 6.53 లక్షల కోట్లకు చేరినట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్స్ను మినహాయిస్తే నికర పన్�
PAN-Aadhar Link | పాన్-ఆధార్ అనుసంధానానికి ఫైన్ చెల్లించిన వారు ఈ-చలాన్ డౌన్ లోడ్ చేసుకోకుండానే పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేయవచ్చునని సీబీడీటీ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లింపునకు ఏ పద్ధతిని అనురిస్తారన్న అంశమై ఉద్యోగుల ప్రాధాన్యతను యాజమాన్యాలు తీసుకోవాలని, అటుతర్వాతే ఆ విధానానికి అనుగుణంగా శాలరీ నుంచి టీడీఎస్ డిడక్ట్ చ�
Direct Tax Collection | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం వృద్ధి చెంది రూ.13.73 లక్షల కోట్లకు చేరుకుంటాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అంచనావేసింది.
బీబీసీ గ్రూపు సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్లో ఆ సంస్థల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పేర్కొంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: రెమిటెన్సులు, టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ నుంచి నాన్-రెసిడెంట్ కార్పొరేట్లకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మినహాయింపునిచ్చింది. దేశంలో శాశ్వత లేదా స్థిరమైన వ్యాపార స్థలి లేని నాన్-రెసిడెంట�