వార్షిక విత్డ్రా, డిపాజిట్లపై సీబీడీటీ ఈ నెల 26 నుంచి కొత్త నిబంధనలు న్యూఢిల్లీ, మే 11: ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్లు, పోస్టాఫీసుల నుంచి రూ. 20 లక్షలకు మించి డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా పాన్ లేదా ఆధా�
ముంబై, ఫిబ్రవరి 9: ఒక అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను ఒక్కసారే అప్డేట్ చేయడానికి అనుమతి ఉంటుందని సీబీడీటీ చైర్మన్ జేబీ మోహాపాత్ర తెలిపారు. రిటర్న్లను పూర్తిచేయడంలో విఫలమైన �
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశవ్యాప్తంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అసెస్మెంట్ ఏడాది 2021-22(2020-21 ఆర్థిక సంవత్సరం)కిగాను 6.17 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, వీరిలో 19 లక్షల మంద �
న్యూఢిల్లీ : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 1,12,400 కోట్ల విలువైన ఐటీ రిఫండ్లను 91 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 1 మధ్య ఈ మొత్తంలో రిఫండ్ల
హైదరాబాద్: నగరానికి చెందిన హెటిరో ఫార్మసీ సంస్థపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన హెటిరో సంస్థకు చెందిన 50 ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు జరిగాయి. మొత్తం ఆరు �
CBDT | సీబీడీటీ చైర్మన్గా జేబీ మోహపాత్ర | సీనియర్ బ్యూరోక్రాట్ జగన్నాథ్ బిద్యాధర్ మోహపాత్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) చైర్మన్గా నియామకమయ్యారు. ఈ మేరకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రి�
న్యూఢిల్లీ : ఆదాయపన్ను శాఖ 22.61 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ 47,318 కోట్లకు పైగా ఐటీ రిఫండ్ను జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 9 మధ్య ఈ మొత్తాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బో
ఢిల్లీ ,జూలై : ఇన్ కమ్ టాక్స్ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరిన్ని సడలింపులిచ్చింది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఫారం 15CA / 15CBని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించా�