మతతత్వ కారు మేఘాలు దేశాన్ని కమ్మేస్తుంటే మౌన ంగా ఉండట సరికాదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మంలోని న్యూఎరా స్కూల్లో ఆదివారం జరిగిన ఇంజం సీతారామయ్య సంస్మరణ సభలో ఆయన మాట్�
కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ-2011)ను ఎంతో శాస్త్రీయంగా చేపట్టింది. అందు కోసం రూ.4,893.60 కోట్లను వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గణన వివరాలు ప్రకటించే అవ�
పేదల కండ్లలో సంతోషం నింపి, వారి కుటుబాలకు భరోసా ఇచ్చేందుకే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల 28 నుంచి వానకాలం సీజ
రాష్ట్రంలోని గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని గొర్రెల, మేకల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ దుదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే రాజే�
కుల జనగణన అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీ అభ్యంతరాలను పక్కనపెట్టి ఈ విషయంలో కసరత్తు జరుపుతున్నారు. జనగణనలో ఓబీసీల జ�
బీసీల భావితరాల కోసం కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ�
కులవ్యవస్థ భారత్లోనే జన్మించింది. అలాగే ఇది భారతదేశానికే పరిమితమైన ఒక సాంఘిక వ్యవస్థ లోపం. ప్రపంచంలో అన్ని సమాజాల్లో ప్రాథమిక సామాజిక సంస్థలు అంటే మానవుని జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే...
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ ఓ కొత్త చరిత్ర సృష్టించింది. అభివృద్ధి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. వాస్తవానికి పంజాబీ ఓటర్లు చాలా సైలెంట్ దెబ్బ తీశారు. కాంగ్రెస్ను తమదైన స్టయిల్లోనే ఖంగుతిన�
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనాపరంగా కష్టమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జనగణన నుంచి ఆయా కులాల సమాచారాన్ని
కులమతాలకు అతీతంగా కొవిడ్ మృతులకు అంత్యక్రియలుముస్లిం యూత్ వెల్ఫేర్, మహాసేవ సభ్యుల సేవకు ప్రశంసలు తాండూరు, ఏప్రిల్ 25 : కరోనాతో మృతిచెందిన వారిని కడసారి చూడటానికి తమవారే ముందుకురాని పరిస్థితుల్లో అన్