కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం మరిచిపోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు గౌడన్న
ఒకప్పుడు ఏ గ్రామంలో చూసిన గొర్రెలు, మేకలు, బర్రెలు, కాడెడ్లు ఇలా గ్రామాల్లో దర్శనమిచ్చేవి. అలాగే కుల వృత్తులను నమ్ముకున్న వారు ఎందరో వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది.
Chalo Armor | శక్కర్ నగర్ : గ్రామాల్లో కులవృత్తులపై వేటు వేసే విధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా ఈనెల 29న చలో ఆర్మూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు దేగాం యాద
ఆధునిక కాలంలో అనేక కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వాల ఆదరణ కోల్పోవడం ఒక కారణమైతే, కార్పొరేట్ సంస్థలు వాటి అధీనంలోకి కులవృత్తులను తీసుకోవడం రెండో కారణం. అయితే కార్పొరేట్ సంస్థలు వాటికి నచ్చిన �
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టపై శ్రీ పోతులూరి వీర బ్రహ్�
కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గౌడ సంఘం సంపూర్ణ మద్దతునిస్తున్నదని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్ తెలిపారు. మంగళవారం అల్వాల్ లోతుకుంటలో గౌడ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వ�
MLC Kavitha | కుల వృత్తులు పూర్వ వైభవం వం తీసుకువస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. ఎన్నికల నగారా నిన్ననే మోగింది. మొట్టమొదటి సమావేశం గౌడ కుల బాంధవులతో జరురుకోవటం సంతోంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కంటే�
ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఆగమాగమవుతున్నాయని, బీజేపీ, కాంగ్రెస్లు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మత రాజకీయాలకు చోటులేదని ఆమ
రాష్ట్రంలోని బీసీలు, కులవృత్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట 61వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి చెరువులో సమీకృత మత్స్యశాఖ అభివృద్ధి పథ�
పరకాల, ఆగస్టు 10: ఉమ్మడి పాలకుల హయాంలో నిర్విర్యమైన కులవృత్తులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో పునర్వైభవాన్ని పొందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
‘కులవృత్తులకు ప్రాణం పోయడానికే సీఎం కేసీఆర్ ఆర్థిక భరోసా ఇస్తున్నారని, బీసీలకు రూ. లక్ష సాయం అనేది నిరంతరంగా కొనసాగుతోందని’ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జడ్పీ సమా వేశ మందిరంలో గురువారం ఆదిలాబాద�
సకల వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కల వృత్తులను కాపాడేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఇక్కడి పథకాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తెలంగాణలో సబ్బండ వర్గాల ఆకాంక్
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి, సంక్షేమం జరిగేదా? అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula)ప్రశ్నించారు.
కళ తప్పిన కుల వృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం జీవం పోస్తున్నది. ఆర్థికంగా చితికి పోతున్న బతుకులకు అండగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో కుల వృత్తులు ఆదరణ కోల్పోయాయి. కనుమరుగయ్యే దశక�
గ్రామీణ వ్యవస్థలో కీలకమైనవి కులవృత్తులు. బలహీనవర్గాలకు ఆ వృత్తులే జీవనాధారం. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, నకాశి, మేర, కంసాలి, నాయీ బ్రాహ్మణ, రజక ఇలా అనేక వృత్తులు క్రమంగా కనుమరుగై పోతున్నాయి.