మహేశ్వరం, ఆగస్టు 4: కుల వృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలకు చెందిన ఎరుకల సంఘం వారికి పందుల పెంపకానికి స్థలం కే�
మహేశ్వరం : కుల వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రావిరాల మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో 100 మంది మత్య్యకారులు మంత్రిని మర్యాద పూర్వ
పరిగి : పరిగి పట్టణంలో వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా ఆదివారం పరిగిలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్�
మహబుబాబద్ : సీఎం కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. గురువారం మహబుబాబాద్ నిజం చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల�
ఎమ్మెల్యే జోగు రామన్న | కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్చేర్యాల/కొమురవెల్లి, ఆగస్టు 24: సీఎం కేసీఆర్ పాలనలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. సీఎం కృషితోనే ప్రతి జిల్
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, ఆగస్టు 8 : కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రె�