Appreciation | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం చాత గ్రామానికి చెందిన ఏషాల లక్ష్మి- విఠల్ దంపతుల కూతురు ఏషాల సాహిత్యకు నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో గల ఎడ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను శుక్రవారం ట్రస్టు నిర్వాహకులు అందజేశార�
Sena MLA Sanjay Shirsat | ఒక మంత్రి తన ఇంట్లోని బెడ్రూమ్లో స్మోక్ చేశారు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. ఆయన బెడ్ సమీపంలో ఉన్న బ్యాగులో డబ్బుల కట్టలున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
విలువైన ఆస్తి పత్రాలు, బంగారు నగలు, డబ్బు వంటి వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరిస్తే సురక్షితంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ హిమాచల్ ప్రదేశ్ వరదల్లో రాష్ట్ర సహకార బ్యాంక్ వరద నీటిలో మునిగిపోవడంతో ఖాతాద
Bank Buried In Water | హిమాచల్ ప్రదేశ్ను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు ఉన్న మాట వాస్తమేనని, ఆయనను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. జస్టిస్ వర్మ నివసి�
Constable Steals Cash, Jewellery | పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్ కార్యాలయానికి కన్నం వేశాడు. స్పెషల్ సెల్ నుంచి రూ.51 లక్షల నగదు, నగలను చోరీ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ పోలీస్ కానిస్టేబుల�
మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న జనరల్ స్టోర్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.40 వేల విలువైన సామాగ్రి తో పాటు నగదు దోచుకెళ్లారు.
ఓ ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులు, నగదును బాధితుడికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్. అచ్చంపేట డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు.. ఈ నెల 26న అచ్చంపేట-హైదరాబాద్ రూట్�
Hut burnt | కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఛత్రునాయక్ తండాలో గుగులోత్ మాణిక్ రావుకు చెందిన గుడిసె బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది.
Karimnagar Crime | తండ్రికి కేర్ టేకర్గా ఉంటాడని ఓ కుటుంబం నియమించుకున్న వ్యక్తి.. ఇంట్లో ఎవరూ లేని టైంలో బంగారం, నగదు దోచుకెళ్లి పోలీసులకు చిక్కిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది.
స్నేహితులను కలిసి వెళ్తున్న యువకులను బెదిరించి వారి వద్ద నుంచి బలవంతంగా రూ.1,500 నగదు, సెల్ఫోన్లను గుర్తు తెలియని యువకులు దోచుకున్న సంఘటన సోమవారం రాత్రి సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద�
Income Tax Raids: తనిఖీలకు వెళ్లిన ఆదాయపన్ను శాఖ అధికారులకు షాక్ తగిలింది. ఐటీ సోదాల్లో బంగారం, నగదుతో పాటు మొసళ్లను కూడా గుర్తించారు అధికారులు. మధ్యప్రదేశ్లోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఈ ఘటన