teacher points gun, begs for money | టీచర్గా పని చేస్తున్న వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఒక చోట దోపిడీకి ప్రయత్నించాడు. గన్ గురిపెట్టిన అతడు డబ్బులు ఇవ్వమని బతిమిలాడాడు. అక్కడి నుంచి పారిపోతుండగా జనం పట్టుకుని పోలీసుల�
help steals gold, cash | ఒక ఇంట్లో పనులు చేసే మహిళ, బంగారు నగలు, డబ్బు దొంగిలించింది. తన ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా కుక్కలతో కోటగా మార్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు తెలివిగా వ్యవహరించి ఆ మహిళను అరెస్ట్ చేశారు.
Cash rain on UP highway | ఒక రోడ్డుపై కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని కొందరు వ్యక్తులు గమనించారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రోడ్డుపై పడిన సుమారు రూ.4 లక్షల డబ్బును సేకరించారు.
Kashmiris Donations To Iran | యుద్ధ పీడిత ఇరాన్కు విరాళాలు అందజేసేందుకు కశ్మీర్ ప్రజలు ముందుకు వచ్చారు. పశ్చిమ ఆసియాలో సంఘర్షణ కారణంగా ఇరాన్లో ప్రభావితమైన ప్రజలకు మద్దతుగా బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లో మానవతా కార్�
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని చంపాడు. అతడి వద్ద ఉన్న డబ్బు దోచుకున్నాడు. విడిపోయిన రెండో భార్యను ఒక లాడ్జిలో కలిశాడు. ఆమెకు టీవీ కొనడంతోపాటు రూ. 60,000 నగదు ఇచ్చాడు. పోలీసులు
Employee Steals From Minister's Office | మంత్రి కార్యాలయంలో చోరీ జరిగింది. ఒక వ్యక్తికి చెందిన బ్యాగ్ను ఉద్యోగి దొంగిలించాడు. అందులో ఉన్న బంగారం, నగదు కాజేశాడు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ప్రభుత్�
Gold Theft | ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన ఒలింపిక్ క్రీడాకారుడు సురాజ్ పన్వర్ తల్లి పూనమ్ను హిప్నటైజ్ చేసి, రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు.
Cash, Suitcase With Gold, Diamonds | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. కుప్పలుగా ఉన్న కోట్లాది డబ్బు, సూట్కేస్ నిండా ఉన్న కోట్ల విలువైన బంగారం, వజ్రాలు చూసి షాకయ్యారు. వీటితో పాటు బ్యాగు నిండ�
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలోని పెద్దమ్మ గుడిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. పెద్దమ్మ గుడి లోని అమ్మవారి బంగారపు ముక్కుపుడక పుస్తెలు హుండీలో ఉన్న ద�
Sisters Marry Multiple Men | ఒక కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పలువురు వ్యక్తులను పెళ్లాడారు. ఆ తర్వాత డబ్బు, నగలతో పారిపోయారు. వారి తండ్రితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ కుటుంబాన్ని అర�
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మంగళవారం నాటు తుపాకులు, కత్తులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు బ్యాంకు సిబ్బందిని తాళ్లతో కట్టేసి రూ. 20 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణ�