వైద్యవృత్తి ఎంతో గొప్పదని, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులను, దేశానికి అన్నం పెట్టే రైతును, దేశ ప్రజలకు ప్రాణదానం చేసే వైద్యులను సమాజం ఎప్పటికీ మరువదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ�
నిండా పదేం డ్ల వయసు కూడా నిండని ఓ బాలుడి జీవితం సినిమా కథను మించిన మలుపులు తిరిగింది. ఉత్తరప్రదేశ్లోని సహ్రాన్పూర్ జిల్లా పండౌలికి చెందిన మహ్మద్ నావెద్, ఇమ్రానా బేగం దంపతులకు షెహ్జాద్ ఆలం(10) కుమారు�
కోవిడ్ మహమ్మారి అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు, వ్యాక్సిన్స్ కోసం జరిగిన ప్రయత్నాల నేపథ్యంలో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్ వార్' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్�
దేశవ్యాప్తంగా రిటైల్ ఉద్యోగాలకు డిమాండ్ క్రమంగా తగ్గుతున్నది. గడిచిన రెండేండ్లకాలంలో రిటైల్ ఉద్యోగాల కోసం వెతికేవారి సంఖ్య 11.80 శాతం తగ్గినట్లు అంతర్జాతీయ సర్వే వెల్లడించింది.
ఢిల్లీలో పెరుగుతున్న కేసులు లక్షణాలున్నా టెస్టులకు దూరం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా.. రోజువారీ కేసుల్లో పెరుగుదలను గమనిస్తే ఆ అవకాశం ఉందనే అనుమానం కలుగుతున్నది. ఢిల్లీ
ఏడు టెలిస్కోప్లతో జూన్లో ప్రొటోటైప్ 12 లక్షల సౌర కుటుంబాలపై పరిశోధనలు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించినట్టుగానే, అనంత విశ్వంలో భూగ్రహాన్ని పోలిన మరికొన్ని గ్రహాలు అక్కడక్కడ పరిభ్రమిస్తున్న
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం కొత్తగా 2,098 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 629, రంగారెడ్డిలో 117, ఖమ్మంలో 101, మేడ్చల్ మల్కాజిగిరిలో 98 కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటి�
15 మంది వైద్యనిపుణులతో నిరంతర పర్యవేక్షణ గాంధీపై తగ్గనున్న భారం సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉస్మానియా దవాఖానలోనూ కొవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. మొన్నట�
టెస్టులు, టీకాలు, ఇంటింటా జ్వర సర్వే విస్తృతంగా అవగాహన కార్యక్రమలు దవాఖానల్లో సౌకర్యాల కల్పన హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఐదంచెల వ్యూహం అమలు చేస్తున్నది. థర్డ్ వే
సీఎం ప్రోత్సాహంతోనే కరీంనగర్కు అగ్రస్థానం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కలెక్టరేట్లో సంబురాలు కరీంనగర్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో �
కొత్తగా 3,801 మందికి పాజిటివ్ హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,801 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల
ఎల్లారెడ్డిపేటలో కొవిడ్ గర్భిణికి డెలివరీ ఏఎన్ఎంల చొరవతో నిలిచిన రెండు నిండు ప్రాణాలు అభినందించిన మంత్రులు కేటీఆర్, టీ హరీశ్రావు ఎల్లారెడ్డిపేట, జనవరి 26: కరోనా పాజిటివ్తో డెలివరీకి వచ్చిన గర్భిణి�
భవిష్యత్తు కోసం మిలీనియల్స్ వ్యూహాలు ‘క్యాషే’ ప్లాట్ఫాం తాజా సర్వే వెల్లడి న్యూఢిల్లీ: కరోనా వైరస్ మానవుడి దైనందిన జీవితంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఇదే సమయంలో ఈ మహమ్మారి నేర్పిన పాఠాలతో ప్రజల�