గుర్తించేందుకు పరికరం రూపొందించిన పరిశోధకులు న్యూయార్క్: మీ పరిసరాల్లో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోలేకపోతున్నారా? అయితే మీరు సులువుగా మీ చుట్టూ వైరస్ ఉనికిని తెలుసుకునేందుకు అమెరికాలోని యేల్ స్�
కొత్త కేసులు 3,603 హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,603 కేసులు వెలుగుచూశాయి. శనివారంతో పోల్చితే ఇది దాదాపు 700 తక్కువ. రాష్ట్రంలో 93 వ�
చార్మినార్ : కరోనా బారిన పడకుండా వైరస్ నుండి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ పొందాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలిపారు. సోమవారం చార్మినార్ సమీపంలోని యునానీ ఆసుపత్రిలో ఫ్�
కవాడిగూడ : ప్రభుత్వ పాఠశాలలకు ఎన్జీఓల సహాయం ఎంతో అవసరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకింగ్(పార) స్వచ్చం
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సెక్యూరిటీ కార్మికులను తొలగించడంతో, వారంతా తమను తిరిగి తీసుకోవాలని గత కొంతకాలంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఆర
బన్సీలాల్పేట్ :కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జీ.కిషన్రెడ్డి సోమవారం గాంధీ దవాఖానను సందదర్శించారు. పలు వార్డులలోకి వెళ్ళి రోగులను పలకరించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుతో కలిసి ఆక్సి
బన్సీలాల్పేట్ : పద్మారావునగర్లోని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 186వ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వ్యానులో తిరుగుతూ రోడ్ల పక్కన ఉంటూ ఆకలితో అలమటించే వృద్ధులను, అభాగ్యులను, దిక్కులేని వారిని, ద�
కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. రోజుకు కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకుంటుంది. ఇందులో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. తాజాగా పాపులర్ యూ ట్యూబ్ హోస్ట్, నటుడు టీఎన్ ఆర్ కరోనాతో కన్నుమూసారు. కొద�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన కొద్ది రోజులుగా తన ఫాం హౌజ్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కోలుకున్న విషయాన్ని జనసేన పార్టీ అధికారిక
గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు కరోనాతో కన్నుమూశారు. వారి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అనే చెప్పాలి. లెజెండ్స్ మరణంతో చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు ద�
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంద�
సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది చెప్పడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో కొందరైతే బతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సింగర్ లక్కీ అలీ కరోనాతో మృతి చె�