రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జూన్ 2న సాయం త్రం ట్యాంక్బండ్పై కార్నివాల్ ని ర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ సం దర్భంగా వివిధ సాంసృతిక కార్యక్రమాల నిర్వహణకు, బాణసంచా, లేజర
Rio Carnival | ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియో కార్నివాల్ బ్రెజిల్లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఇది. బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో జరిగే ఈ కార్నివాల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇ
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మంగళవారం ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులుగా దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరాగా గుట్టంతా భక్తజనసంద్రమైంది.
మరిగమ్మ మోతిమాత జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత జాతర ఘన
తెలంగాణలోనే రెండో అతిపెద్దదిగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సొంత రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నాటి పాలకులు పట్టించుకోక పోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ అ
నాగోబా మహాపూజ (జనవరి 21న)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మహా పాదయాత్ర మంగళవారం నార్నూర్ మండలం గుండాల గ్రామానికి చేరుకున్నది. ఈ సందర్భంగా మెస్రం వంశీయులకు గ్రామస్తులు ఆహ్వానం పలికారు. మహ
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి వెంకటాపూర్ (పీటీ)లోని లలితా పరమేశ్వరీ దేవి ఆలయంలో సహస్ర చండీ మహాయాగ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు సోమయాజుల రవీంద్రశర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఆరంభమయ్యాయి.
పుష్యమాస అమా వాస్యను పురస్కరించుకొని జనవరి 21వ తేదీన మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగం గా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నెలవంకకు మొక్కి సోమవారం నాగోబా మహా పూజ ప్రచార య
సుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్ వేడుకకు మెదక్ చర్చి ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్�
మండల పరిధిలోని కొర్విచెడ్ గ్రామ శివారులో మల్లన్న స్వామి జాతర మంగళవారం వైభవంగా జరిగింది. ఏటా సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుగుతున్నాయి
కంకలమ్మ జాతర కోలాహలంగా కొనసాగింది. ఆదివారం వేలాది మంది భక్తులు తరలిరావడంతో కౌటాల భక్తజన సంద్రమైంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుం
మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వామివారికి పూజలు చేశారు. భక్తులు సత్యనారాయణస్వామ
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్లో సినిమా టికెట్ ధర రూ. 200కు తక్కువ ఉండదు. అయితే ఈ నెల 16న నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ఆ రోజున కేవలం రూ. 75కే స
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం శ్రావణమాస విశేష పూజలకు సిద్ధమైంది. జిల్లాలోనే ఈ ఆలయం అతి పెద్దది. శ్రావణమాసం ప్రారంభం నుంచి చివరి వరకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప
పట్టణంలో షాఅలీ పహిల్వాన్ ఉర్సు మూడ్రోజులుగా కొనసాగుతున్న ది. ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్న కిస్తీలు నిర్వహించగా.. శుక్రవారం పెద్దకిస్తీలు భక్తిశ్రద్ధలతో జరిపారు. హిందు ముస్లింలు ఐకమత్యంగా అధిక సంఖ