ఇద్దరు మృతి| జిల్లాలోని చందూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చందూరు శివారులో వ్యాను, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.
కూలీలు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ము
ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్న మహిళా కూలీలను ఢీకొట్టింది.
నాగర్కర్నూల్ : కారు, జీపు ఢీకొన్న సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనజిల్లాలోని పెంట్లవెల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, కొప్పునూరు గ్రామానికి చె�
గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.
కొడంగల్| జిల్లాలోని కొడంగల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కొడంగల్ సమీపంలో ఓ బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కారు | జిల్లాలోని నకిరేకల్ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు�
ఒక పోలీసు మృతి.. మరొకరికి గాయాలుపోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం: అమెరికాలో కలకలం వాషింగ్టన్, ఏప్రిల్ 3: అమెరికా చట్టసభల వేదిక అయిన వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. భవనం �
చేర్యాల/సిద్దిపేట : తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జిల్లాలోని చేర్యాల మండలం, కడవేర్గు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోనెం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెం�
హైదరాబాద్ : లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్రోడ్పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వె�