బీబీనగర్| యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గూడురు వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కారు బీభత్సం| శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు కల్వర్టులోకి దూసెళ్�
కూతురు మృతి| జిల్లాలోని చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుర్మెడ్ గేట్ వద్ద కారు, జేసీబీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీస
వ్యక్తి మృతి| జిల్లాలోని యాదగిరిగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో ఓ బైకును కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున
ముగ్గురు మృతి| ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృత�
కారు బీభత్సం| జిల్లాలోని నారాయణఖేడ్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రాజీవ్ చౌక్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
ఒకప్పుడు సీరియల్స్తో పాటు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన హిమజ ఇప్పుడు స్టార్ స్టేటస్ పొందింది. బిగ్ బాస్ షో వలన ఈ అమ్మడికి చాలా గుర్తింపు రాగా, దానిని బాగా క్యాష్ చేసుకుంటుంది. అంతేకాదు త�
గుంటూరు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఓ బైకును కారు ఢీకొట్టింది.
ఇద్దరు మృతి| జిల్లాలోని చందూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చందూరు శివారులో వ్యాను, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.
కూలీలు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ము
ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్న మహిళా కూలీలను ఢీకొట్టింది.
నాగర్కర్నూల్ : కారు, జీపు ఢీకొన్న సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనజిల్లాలోని పెంట్లవెల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, కొప్పునూరు గ్రామానికి చె�