గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.
కొడంగల్| జిల్లాలోని కొడంగల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కొడంగల్ సమీపంలో ఓ బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కారు | జిల్లాలోని నకిరేకల్ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు�
ఒక పోలీసు మృతి.. మరొకరికి గాయాలుపోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం: అమెరికాలో కలకలం వాషింగ్టన్, ఏప్రిల్ 3: అమెరికా చట్టసభల వేదిక అయిన వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. భవనం �
చేర్యాల/సిద్దిపేట : తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జిల్లాలోని చేర్యాల మండలం, కడవేర్గు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోనెం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెం�
హైదరాబాద్ : లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్రోడ్పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వె�
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ
సరికొత్త కారును ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ న్యూఢిల్లీ, మార్చి 10: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి మరో కారు ను పరిచయం చేసింది. రూ. 62.9 లక్షల విలువైన ఎం340ఐ ఎక్స్డ్ర�
గరిష్ఠ ధర రూ.10.99 లక్షలు నూఢిల్లీ, మార్చి 10: దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన కాంప్యాక్ట్ ఎస్యూవీ ఎకోస్పోర్ట్ను సరికొత్తగా తీర్చిదిద్ది మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది ఫోర్డ్ ఇండియా. వినియోగదారులు