Shamshabad | శంషాబాద్ (Shamshabad) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఎలికట్ట చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Orange travels | చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుత�
Accident | సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Accident) నలుగురు మృతిచెందారు. జాతర వెళ్తుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడపడంతో మరో ఇరువురు అక్కడికక్కడే మరణించారు.
Vontimitta | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఒంటిమిట్ట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన
జైపూర్:జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కోటా (Kota) వద్ద కారు అదుపుతప్పి నదిలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిదిమంది సజీవ సమాధి అయ్యారు. తొమ్మిది మంది ఓ కారులో ఉజ్జయినీలో జరుగుతున్న వి�
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ వద్ద ఓ ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం �
Ramagundam | రామగుండంలో (Ramagundam) ఓ లారీ బీభత్సం సృష్టించింది. రామగుండంలోని బీ-పవర్ హౌస్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.
Maharashtra | మహారాష్ట్రలో (Maharashtra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోనావాలాలోని షీలత్నే వద్ద పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వేపై కారు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే
accident | మహారాష్ట్రలోని పుణె జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. పుణె-అహ్మద్నగర్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగని లారీ మరో రెండు మోటార్ సైకిళ్లపైకి దూసుకెళ్లింది.
Bengaluru | కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బెంళూరు శివార్లలోని పూర్వకారా అపార్ట్మెంట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు
ధరలు పెరగనుండటంతో డిసెంబర్లో ఎగబడి కొనుగోళ్ళుమారుతి, హ్యుందాయ్ మినహా అన్నీ టాప్గేర్లోనే న్యూఢిల్లీ, జనవరి 1: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా కోలుకుంటున్
అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కుక్కలదొడ్డి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట నుంచి రైల్వే కోడూరు వైపు వెళ్తున్న కారు లారీని ఓవర్�