ఆడుకుంటున్న బాలుడిపై నుంచి కారు చక్రాలు వెళ్లడంతో చికిత్స పొందుతూ మృ తి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో స్ధానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, స్ధానికు�
Bigala Ganesh Gupta | నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమాదం నుంచి బయట పడ్డారు. శనివారం ఆయన తన కుటుంబంతో కారులో హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వస్తున్నారు.
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమా దం నుంచి బయట పడ్డారు. శనివారం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వస్తుండగా వారి కారును లారీ ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లా భ
కుటుంబ పోషణ కోసం హైదరాబాద్లో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్న యువకుడు గురువారం తెల్లవారుజామున కట్టంగూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. �
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తుండగా మల్కాపూర్ గ్రామ పరిధిలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి.
అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఉన్న ఆంక్షలను వాహన దారులు లెక్కచేయకపోవటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్పై ఏ వాహనం ఏ లేన్లో వెల్లాలి...ఏ వెహికిల్ ఎంత వేగంతో వెళ్లాలో కచ్చితమైన నిబంధన ఉన్న�
శేరిలింగంపల్లి మే 9: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే గచ్చిబౌలి కొండాపూర్ రహదారిపై ఓ బెంజ్ కారు మంటల్లో దగ్ధమైంది. కారులో పొగ రావడం గమనించి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
మహారాష్ట్రలోని తుల్జాభవానీమాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస�
కారు ఢీకొనడంతో సింగరేణి ఉద్యోగి మృతి చెందిన దుర్ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో నివసిం�
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గేట్ సమీపంలో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు లారీని ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి
నవ మాసాలు మోసి కని, 19 ఏండ్లపాటు పెంచిన కొడుకు.. తల్లి కళ్లెదుటే రక్తపు మడుగులో కొట్టుకుంటూ కన్ను మూస్తే.. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.
Road Accident | మహారాష్ట్ర (Maharastra) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఒకే కుటుంబానికి చె�
ఓఆర్ఆర్పై దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుర్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ చక్రం ఊడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన ఫార్చునర్ కారు అదుపు తప్పి డీసీఎంను
నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో దూసుకెళ్లింది. ఒక ద్విచక్రవాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిని ఢీకొట్టింది.
అర్థరాత్రి అతివేగంతో వచ్చిన కారు వెనుక నుంచి డీసీఎంను ఢీకొట్టిన ఘటనలో ఓ యవకుడు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు పెట్రోల్ ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. వేగంగా