భారత్, ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు వేళయైంది. ఆదివారం ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే జరుగనుంది. నాగ్పూర్ వన్డేలో ఘన విజయంతో టీమ్ఇండియా జోష్మీదుంటే..కటక్ల�
Rohit Sharma | ఈ నెల 26 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మొదలవనున్నది. ఐదు టెస్టుల సిరీస్లో ప్రస్తుతం రెండు జట్లు చెరో మ్యాచ్ను నెగ్గగా.. మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. మెల్�
భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ పట్ల అమితమైన ప్రేమ ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ పేర్కొన్నాడు. ప్రైమ్ మినిస్టర్ లెవన్తో మ్యాచ్ కోసం కాన్బెర్రాకు చేరుకున్�
ఆస్ట్రేలియా పర్యటన కంటే ముందే అక్కడకు వెళ్లిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. గురువారం నుంచి ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఆసీస్ ‘ఏ’తో జరుగబోయే అనధికారిక రెండ�
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ కోసం తమకు ప్రత్యేకమైన వ్యూహాలు ఏం అవసరం లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ స్పష్టం చేశాడు. మిగతా జట్ల లాగే బంగ్లాను ప్రత్యర్థిగా ఎదుర్కొంటామని అన్నాడు. తొలి టెస్టు పో�
Rohit Sharma: ప్రస్తుతం ఈ సందర్భాన్ని, ఈ నిమిషాన్ని, ఈ క్షణాలను ఎంజాయ్ చేస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. టీ20 వరల్డ్కప్తో అతను బార్బడోస్ బీచ్లో ఫోటోషూట్ చేశాడు. ఒక జట్టుగా చాలా కఠోరంగా శ్రమించా�
వచ్చేనెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇటీవలే భారత జట్టును ప్రకటించగా అందులో నలుగురు స్పిన్నర్లను ఎంపికచేయడంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ రోహిత్ శర్మ �
హిమాలయ పర్వత సానువుల్లో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్నట్లు శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న పర్వతాల మధ్య రెండు అత్యుత్తమ జట్లు తలపడబోతున్నాయి
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు ర్యాంకింగ్స్లో సత్తాచాటాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో జైస్వాల్ 14ర్యాంక్లు మెరుగుపర్చుకుని 15వ ర్యాంక్లో నిలిచాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట�
IND vs ENG | వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్లను వర్షం నీడలా వెంటాడుతున్నది. ఈ నెల 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. శనివారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వార్మప్ పోరు భా�
దశాబ్ద కాలంగా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గని భారత జట్టు.. స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బలమైన జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలయికతో 15 మందితో కూడిన టీమ్ను చీఫ్ సెలెక్టర్ అగ�
పొట్టి ఫార్మాట్ ప్రభావంతో వన్డేల్లోనూ వేగం పెరిగిందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రోహిత్ స్పందించాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలం ఐపీఎల్కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్నకు ముందు రోహిత్కు విశ్రాంత�
ఓపెనర్లు దంచికొట్టడంతో ఐపీఎల్-16వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన రెండో పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తుచేసింది. మొద�