కెప్టె న్ రోహిత్శర్మ విశ్రాంతి కావాలని కోరుకుంటే లీగ్ దశలో ఒకటి, రెండు మ్యాచ్లకు విశ్రాంతి కల్పించేందుకు సిద్ధమేనని ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్ బౌచర్ తెలిపాడు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన
పరుగుల వరద పారిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. శ్రీలంకపై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. న్యూజిలాండ్తో హోరాహోరీ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేండ్ల తర్
యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నా.. చాన్నాళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తున్న గిల్కే తుది జట్టులో చోటు దక్కుతుందని రోహిత్ పేర్కొన్నాడు. లంకతో మంగళవారం తొలి వన్డే జరుగనున్�
Rohit Sharma | టీ20 వరల్డ్ కప్లో భాగంగా సెమీ ఫైనల్లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో టీమ్ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ �
బర్మింగ్హామ్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇంగ్లండ్తో ఆఖరి టెస్టుకు దూరమైన హిట్మ్యాన్కు ఆదివారం నిర్వహించిన పరీక్షల్
ముంబైపై కోల్కతా ఘనవిజయం బుమ్రా శ్రమ వృథా ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్కు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు! గత రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి గాడిన పడ్డట్లు కనిపించిన రోహిత్ సేన.. సాధారణ లక్ష్య�
7స్టార్ స్వదేశంలో భారత్కు వరుసగా ఏడో టీ20 సిరీస్ శ్రేయస్, జడేజా మెరుపులు నేడు నామమాత్రమైన ఆఖరి పోరు గత మ్యాచ్తో పోలిస్తే శ్రీలంక మెరుగ్గానే ఆడినా.. రోహిత సేన విజృంభణ ముందు నిలువలేకపోయింది. నిషాంక, షనక �
జోరు మీదున్న భారత్ కుర్రాళ్లకు అవకాశాల కొనసాగింపు శ్రీలంకతో నేడు తొలి టీ20 టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. మరో ఎనిమిది నెలల్లో జరిగే మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే సమాయ