Yashasvi Jaiswal | దుబాయ్: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు ర్యాంకింగ్స్లో సత్తాచాటాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో జైస్వాల్ 14ర్యాంక్లు మెరుగుపర్చుకుని 15వ ర్యాంక్లో నిలిచాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో వరుస మ్యాచ్ల్లో డబుల్ సెంచరీలు బాదడం ద్వారా జైస్వాల్ (699 పాయింట్లు) తన ర్యాంకింగ్ను మరింత మెరుగుపర్చుకున్నాడు.
కోహీ ్ల(752) ఏడో ర్యాంక్లో ఉండగా, రోహిత్శర్మ (731) 12వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో జడేజా (789) 6వ ర్యాంక్లో నిలిచాడు.