Michael Vaughn : సుదీర్ఘ ఫార్మాట్లో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ, వాళ్లలో విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్రం ప్రత్యేకం. టీ20ల కాలంలో టెస్టులకు ఊపిరి పోసిన విరాట్ వీడ్కోలు వార్త అందర్నీ షాక్కు గురి చేస్తోంది. స�
ఐపీఎల్ మరో పోరు దుమ్మురేపింది! పంజాబ్ కింగ్, కోల్కతా నైట్రైడర్స్ లోస్కోరింగ్ మ్యాచ్ అభిమానుల మదిలో నుంచి చెరిగిపోక ముందే ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోరు పతాక స్థాయికి తీసుకెళ్లిం
Scott Boland: సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు బ్రేక్ ఇచ్చాడు బోలాండ్. ఆ స్పీడ్ బౌలర్ ఇద్దరు ఇండియన్ ఓపెనర్లను ఔట్ చేశాడు. తొలుత కేఎల్ రాహుల్, ఆ తర్వాత జైస్వాల్ అతని బౌలింగ్లో క్లీన్ బౌల
Yashasvi Jaiswal: ఆసీస్పై అటాక్కు దిగాడు జైస్వాల్. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే నాలుగు బౌండరీలు కొట్టాడు. స్టార్క్ వేసిన ఆ ఓవర్లో జైస్వాల్ పవర్ స్ట్రోక్స్తో రెచ్చిపోయాడు.
బాక్సింగ్ డే టెస్టులో చివరి రోజు ఆట కొనసాగుతున్నది. భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు (IND vs AUS) ఉంచింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్, జైస్వాల్ జోడీ ఆచి తూచి బ్యాటింగ్ చేస్తు�
AUSvIND:రెండో రోజు చివరి క్షణాల్లో ఇండియా తడబడింది. అకస్మాత్తుగా మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆట ముగిసే సమయానికి.. ఇండియా 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. హాఫ్ సెంచరీ హీరో జైస్వ�
భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ టెస్టులలో సుమారు 40 శతకాలు చేస్తాడని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అభిప్రాయపడ్డాడు. ‘ది గ్రేడ్ క్రికెటర్' అనే పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాక్స
Jasprit Bumrah: టెస్టు బౌలర్లలో బుమ్రా మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకుల్లో అతను టాప్ ప్లేస్ కొట్టేశాడు. ఇక బ్యాటర్లలో జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 13వ స్థాన�
Aus Vs Ind: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్.. హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆ ఇద్దరూ పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో.. అజేయంగా 140 రన్స్ జోడించారు. దీంతో ఆస్ట్రేలియాపై తాజా సమాచారం ప్రకారం ఇండియా 186 పరు
Aus Vs Ind: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో.. ఇండియన్ ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. జైస్వాల్ 38, కేఎల్ రాహుల్ 29 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 121 రన్స్ ఆ�
భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం నుంచి మొదలు కావాల్సిన తొలి టెస్టుకు అందరూ అనుకున్నట్టుగానే వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించాడు. గత రెండ్రోజులుగా బెంగళూరులో జో�
Ind Vs Ban: బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో జైస్వాల, పంత్ నిలకడగా ఆడుతున్నారు. తొలి రోజు భోజన విరామ సమయానికి ఇండియా మూడు వికెట్ల నష్టానికి 88 రన్స్ చేసింది. రోహిత్, గిల్, కోహ్లీలు త్వరగా పెవిలియ�
జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా బుధవారం ఆతిథ్య జట్టుతో మూడో టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్లో ఓడినా రెండో మ్యాచ్లో జింబాబ్వేను చిత్తుగా ఓడించి పుంజుకున్న యువ భారత్..