MLC Election Campaign | లింగంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Candidate Reaches Late To Exam Centre | ఒక అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నది. గేట్లు మూసి ఉండటంతో తెలివిగా వ్యవహరించింది. మూసిన గేటు కింద నుంచి దూరి లోనికి వెళ్లింది. వెంట వచ్చిన బంధువులు ఆమెకు సహకరించారు.
Rajasthan Candidate Arrest | ఎన్నికల అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లొంగిపోనని చెప్పాడు. పోలీసులను చుట్టుముట్టాలని తన మద్దతుదారులకు సూచించాడు. దీంతో వారు టైర్లకు నిప్పు పెట్టి రోడ్డును బ్లాక్ చేశారు. ఈ పరిణామాల నే�
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరాజ్, బీహార్లో తొలిసారి పోటీకి సిద్ధమైంది. తరారీ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఆర్మీ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కృష్ణ
Haryana Polls | కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ డాంగి తనను కొట్టడంతో పాటు చొక్కా చించినట్లు హర్యానాకు చెందిన జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందూ ఆరోపించారు. తన అనుచరుడిపై కూడా ఆయన దాడి చేశాడని విమర్శిం�
ఎన్నికలంటే చాలారోజుల వరకూ నాకేమీ అవగాహన లేదు. మామూలుగానే నాన్న ఎప్పుడూ వార్తలను చాలా ఆసక్తిగా వినేవాడు. ఇక ఎన్నికలప్పుడు చెప్పనే అక్కర్లేదు. నాన్న రేడియో వింటున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఎవరైనా ఇంటికి న్యూ�
Third Gender Candidate | తొలి థర్డ్ జెండర్ వ్యక్తి లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశాడు. 26 ఏళ్ల రాజన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం శుక్రవారం నామినేషన్ వేశాడు.
Raebareli | ఉత్తరప్రదేశ్లో కీలకమైన రాయ్బరేలీ (Raebareli) లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో మంత్రి దినేష్ సింగ్ను మళ్లీ పోటీకి దించింది.
Hanuman Beniwal | రాజస్థాన్లో బీజేపీ మాజీ మిత్రపక్ష పార్టీకి చెందిన హనుమాన్ బెనివాల్ ఈసారి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) కన్వీ�
Blasts in Pakistan | రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్లో గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. అయితే పోలింగ్కు ముందు రోజు పేలుడు సంఘటనలు జరిగాయి. (Blasts in Pakistan) పాకిస్థాన్ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాల సమీపంలో జరిగిన �
Rajasthan Assembly Counting | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Rajasthan Assembly Counting) ఒక ‘శివ భక్తుడు’ కేంద్ర మంత్రికి షాక్ ఇచ్చాడు. జోత్వారా నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సింగ్పై కాంగ్రెస్ అభ్యర్థి అభ
టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో పరీక్షలో అనూహ్య ఘటన చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను మింగేశాడు.