ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. క్యాన్సర్కు టీకా అభివృద్ధి చేసినట్టు రష్యా బుధవారం చేసిన ప్రకటన క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా మారే అవకాశం ఉన్నది. తమ �
కాలమేదైనా.. చిన్నారుల స్నానం పూర్తయ్యిందంటే, వారి ఒంటినిండా పౌడర్ రాయాల్సిందే! దీనివల్ల చెమట పట్టకుండా ఉండి, పిల్లలు ఎక్కువపేపు ఫ్రెష్గా ఉంటారనేది తల్లిదండ్రుల భావన! చెడువాసన దూరమై.. పిల్లల నుంచి సువాస�
ప్రాణాంతక క్యాన్సర్కు సరికొత్త జన్యు చికిత్స విధానాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా(యూఎస్సీ)కి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ జన్యు చికిత్స ద్వారా శరీర రోగ నిరోధక వ్యవస్�
టీకాలు, జనరిక్ ఔషధాలతోపాటు క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధు ల నివారణకు అవసరమైన బయోసిమిలర్స్ ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా తెలంగాణ వృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
కొవిడ్ సోకడం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలే కాదు.. మొదటిసారిగా కొవిడ్ ఇన్ఫెక్షన్తో ఒక ప్రయోజనం ఉందని చెప్తున్నారు ఇంగ్లండ్కు చెందిన శాస్త్రవేత్తలు. తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడం.. క్యాన�
శరీరంలో ఏదైనా భాగంలో కణాల పెరుగుదల అదుపులేకుండా పెరిగి ఇతర భాగాలకు వ్యాపించడాన్ని క్యాన్సర్గా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజల అనారోగ్యానికి, మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణంగా ఉంటున్నద�
క్యాన్సర్ వ్యాధిపై కొంతమంది సైంటిస్టులు రోగులను స్వీయ పరిశోధన వైపు మరలించటం సంచలనం రేపుతున్నది. క్రొయేషియాలో స్టేజ్-3 స్థాయిలో ఉన్న రొమ్ము క్యాన్సర్ను నయం చేసేందుకు అనుసరించిన పద్ధతులపై వైద్య లోకం �
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మందిని మృత్యువు బారిన పడేస్తున్న రోగాల్లో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ అనేది ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తోంది. చాలా మందికి అనేక రకాల క్యాన్సర్లు వస్తున్న�
అత్యంత తీవ్ర రూపాల్లోని క్యాన్సర్కు కొత్త చికిత్సా విధానాన్ని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘నేచర్ జెనెటిక్స్' జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక ప్రకారం.. బ్రిటన్లోని దాదాపు 15 �
ఆరోగ్యకర కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ కణాలపై దాడి చేసే ఔషధాన్ని న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సహజ జీవ సంబంధమైన వ్యవస్థల నుంచి ఈ మందును తయారుచేశారు. ఇది హర్ 2(మానవ బాహ్య చ
భారతీయ మహిళలపై ‘రొమ్ము క్యాన్సర్' పంజా విసురుతున్నది.ఒకప్పుడు వృద్ధాప్యంలోనే సోకే ఈ మహమ్మారి.. ఇప్పుడు 40 ఏండ్ల నడివయసు వారిలోనూ కనిపిస్తున్నది. గత మూడు దశాబ్దాలలో ఈ వ్యాధి తీవ్రత భారీగా పెరిగింది. ఈ రుగ్�
Life style : తరచూ కారు ప్రయాణాలతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ రోజుల్లో చాలామంది కారు ప్రయాణాలే చేస్తున్నారు. ఎక్కువ మంది కార్లలో వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. విందులు, వినోదాలు, టూ�
క్యాన్సర్ బారిన పడిన కొడుకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తి అనారోగ్యంతో మంచం పట్టింది. కొడుకు మృతిని తట్టుకోలేననుకుందో ఏమో కానీ.. అతడి
గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ గ్రేస్-స్క్రీన్ ఫర్ లైఫ్' అనే థీమ్తో గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2024’ కార్యక్రమాన్ని నిర్వహించారు.