నవతరం జనాభాలో క్యాన్సర్ కేసులు ఇంతలంతలుగా పెరిగిపోతున్నాయి. 1980వ దశకం తర్వాతి తరం క్యాన్సర్ బారినపడటానికి అనేకానేక కారణాలు ఉన్నాయి. ఊబకాయం, నాసిరకం ఆహారం, పర్యావరణ కారకాలు, వ్యాయామం లేకపోవడం, తగినంత నిద�
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ కన్నుమూశారు. 56 ఏండ్ల సుసాన్ గత రెండేండ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధ పడుతున్నారు. ఇంటర్నెట్ను రూపొందించడంలో, గూగుల్ చరిత్రలో ఆమె విశేష పాత్ర పోషించారు.
నాన్స్టిక్ కడాయి, పాన్లు లేని వంటిల్లు లేదిప్పుడు. ఈ పాత్రల అతి వినియోగం అనారోగ్యానికి హేతువని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి రోజూ నాన్స్టిక్ పాన్లో వండుకున్న ఆహారం తినడం వల్ల క్యాన్సర్ వంటి త
సాధారణంగా కిస్మిస్ రెగ్యులర్గా వాడుతుంటాం. అయితే, బ్లాక్ కిస్మిస్ను మాత్రం అంతగా పట్టించుకోం. నల్లని ఎండుద్రాక్ష ఆరోగ్యానికి విశేషంగా ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తహీనత నివారణకు ఇది దివ్యౌషధంగా పని�
సీజన్ ఏదైనా సరే జామపండు మార్కెట్లో దొరుకుతుంది. వేరే పండ్లతో పోలిస్తే ధర కూడా అందుబాటులో ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా మెండు. జామలో విటమిన్ ఎ, సి, బి2, ఇ, కె, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, ఫాస�
ప్రపంచంలో ప్రమాదకరంగా మారుతున్న క్యాన్సర్లలో ఉదర క్యాన్సర్ ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం కూడా కష్టమే. సాధారణంగా ఉదర క్యాన్సర్ ప్ర�
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్ డెరాక్స్టెకన్, ఓసిమార్టినిబ్, డుర్వాలుమాబ్పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది.
క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఒక ప్రముఖ హోటల్లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలసి.. చిన్నారితో పాటు వాళ్ల కుటుంబాన్ని సర్ప్రైజ్ చేశారు. ఇక పాపతో రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు. �
ఒక క్యాన్సర్ కణం.. ఇంకో ఆరోగ్యకర కణాన్ని లొంగదీసుకుంటుంది. అలా ఒక్కో కణం.. ఇంకో కణాన్ని లొంగదీసుకుంటూ క్యాన్సర్ అంతటా పాకుతుంది. ఈ దశలో రోగనిరోధక వ్యవస్థ కుంటుపడుతుంది.
భారతదేశంలో నాలుగు పదుల వయసు నిండకుండానే క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. నాసిరకపు జీవనశైలి, వాతావరణ కాలుష్యం ఈ సమస్యకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
‘సీఎం సర్.. ప్లీజ్ హెల్ప్ మీ’ అని వేడుకున్న క్యాన్సర్ బారిన పడిన చిన్నారి ఆదిల్కు సీఎం రేవంత్రెడ్డి అభయమి చ్చారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘విన్న పాలు వినలే’ శీర్షికన అతడి విషయం వెలుగులోకి రావడం�
భార్య మరణాన్ని తట్టుకోలేక 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శిలాదిత్య చెటియా మంగళవారం ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన ప్రస్తుతం అస్సాం హోం శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.