జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ భార్య అనిత గోయల్ మరణించారు. ఆమె వయస్సు 70 ఏండ్లు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Pancreatic cancer | రక్త పరీక్షతో పాంక్రియాటిక్ క్యాన్సర్ మొదటి, రెండో దశలను 97 శాతం కచ్చితత్వంతో నిర్ధారించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. లిక్విడ్ బయోప్సీ పరీక్ష ద్వారా రక్తంలో పాంక్రియాటిక్ క్యాన్సర్కు �
ఊబకాయం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని, 40 శాతం క్యాన్సర్ కేసుల్లో కారణాలు ఊబకాయంతో ముడిపడి ఉన్నవేనని స్వీడన్లోని లండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. వీరు 40 ఏండ్ల పాటు 41 లక్ష�
ఉప్పు ఎక్కువ తినేవారికి చేదు వార్త చెప్పారు వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఉప్పు పొదుపుగా వాడే వారితో పోలిస్తే ఉప్పు ఎక్కువగా తినే వారిలో కడుపు క్యాన్సర్ ముప్పు 41 శాతం అధికంగా ఉంటుందని వీరు �
క్యాన్సర్ను ఒకప్పుడు తలరాతగా భావించేవారు. ఆ తర్వాత కాలంలో జన్యువులే ఇందుకు ముఖ్యకారణం అనుకున్నారు. కానీ ఇప్పుడు... క్యాన్సర్ రావాలా వద్దా అన్నది మన చేతిలో కూడా ఉంటుందని గుర్తిస్తున్నారు.
Sushil Modi | బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోదీ (Sushil Modi) బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ (cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించారు.
గ్లైఫోసేట్ను పంటల్లో కలుపు నివారణకు వాడతారు. ఇది పంటలకు హాని కలిగించకుండానే కలుపును నిర్మూలిస్తుంది. కాబట్టి, రైతులు దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. ఏండ్ల తరబడి జరిగిన అధ్యయనాల ద్వారా ైగ్లెఫోసేట్ మన�
King Charles | క్యాన్సర్ బారిన పడ్డ బ్రిటన్ రాజు చార్లెస్-3 (King Charles III) తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్ లో పర్యటించారు.
కాచిన నూనెలతో మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్తోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహి�
Helpline | క్యాన్సర్ రోగుల కోసం కొంత మంది అంకాలజిస్టులతో కూడిన బృందం ‘సెకండ్ ఒపీనియన్' హైల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకొనే రోగులు.. సోమవారం నుంచి శనివారం వర�
మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2025 నాటికి ఈ సంఖ్య మరింత పె