ఉప్పు ఎక్కువ తినేవారికి చేదు వార్త చెప్పారు వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఉప్పు పొదుపుగా వాడే వారితో పోలిస్తే ఉప్పు ఎక్కువగా తినే వారిలో కడుపు క్యాన్సర్ ముప్పు 41 శాతం అధికంగా ఉంటుందని వీరు �
క్యాన్సర్ను ఒకప్పుడు తలరాతగా భావించేవారు. ఆ తర్వాత కాలంలో జన్యువులే ఇందుకు ముఖ్యకారణం అనుకున్నారు. కానీ ఇప్పుడు... క్యాన్సర్ రావాలా వద్దా అన్నది మన చేతిలో కూడా ఉంటుందని గుర్తిస్తున్నారు.
Sushil Modi | బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోదీ (Sushil Modi) బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ (cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించారు.
గ్లైఫోసేట్ను పంటల్లో కలుపు నివారణకు వాడతారు. ఇది పంటలకు హాని కలిగించకుండానే కలుపును నిర్మూలిస్తుంది. కాబట్టి, రైతులు దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. ఏండ్ల తరబడి జరిగిన అధ్యయనాల ద్వారా ైగ్లెఫోసేట్ మన�
King Charles | క్యాన్సర్ బారిన పడ్డ బ్రిటన్ రాజు చార్లెస్-3 (King Charles III) తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్ లో పర్యటించారు.
కాచిన నూనెలతో మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్తోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహి�
Helpline | క్యాన్సర్ రోగుల కోసం కొంత మంది అంకాలజిస్టులతో కూడిన బృందం ‘సెకండ్ ఒపీనియన్' హైల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకొనే రోగులు.. సోమవారం నుంచి శనివారం వర�
మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2025 నాటికి ఈ సంఖ్య మరింత పె
Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం (Prince William) సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) క్యాన్సర్ బారినపడినట్లు వెల్లడైంది.
క్యాన్సర్ ప్రమాదకరమే. ప్రాణాంతకమే! కానీ తొలి రోజుల్లోనే గుర్తించగలిగితే, తక్కువ దుష్ప్రభావంతో బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ విషయంలో ఈ మాట పూర్తిగా నిజం.