Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం (Prince William) సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) క్యాన్సర్ బారినపడినట్లు వెల్లడైంది.
క్యాన్సర్ ప్రమాదకరమే. ప్రాణాంతకమే! కానీ తొలి రోజుల్లోనే గుర్తించగలిగితే, తక్కువ దుష్ప్రభావంతో బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ విషయంలో ఈ మాట పూర్తిగా నిజం.
వీర్య కణాలు తక్కువ ఉత్పత్తి అయ్యే పురుషుల కుటుంబసభ్యులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తయ్యే లేదా అసలు ఉత్పత్తి కాని పురుషుల కుటుంబ సభ్యుల �
Cotton Candy | పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య
రొమ్ము క్యాన్సర్ స్త్రీలకు సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటాం. అరుదుగా అయినా.. ఈ ఇబ్బంది పురుషుల్లో కూడా తలెత్తుతుంది. తొలిదశలోనే నిర్ధారించుకుని చికిత్స తీసుకోవాలి.
Cancer | క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరికొత్త దివ్యాస్త్రం అందుబాటులోకి వచ్చింది. దేశీయంగా రూపొందించిన ‘కార్-టీ సెల్' థెరపీతో క్యాన్సర్ భూతాన్ని ఖతం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇమ్యునోయా�
King Charles | బ్రిటన్ రాజు చార్లెస్-3 (King Charles) క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్లెస్-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బ్రిటన్ రాజు చార్లెస్-3కి (King Charles) క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని బకింగ్ హాం ప్యాలెస్ (Buckingham Palace) వెల్లడించింది. ఈ విషయాన్ని బ్రిటన్ రాజకుటుంబం సోషల్ మీడియాలో షేర్ చేసింది.