హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేదలలకు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.
వేసవికాలంలో సహజ సిద్ధంగా దొరికే మామిడిపండ్లను కొందరు వ్యాపారులు వివిధ రసాయనాలతో మగ్గపెడుతున్నారు. ఫలితంగా పలు వ్యాధులు సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
భారత్లో క్యాన్సర్ కోరలు చాస్తున్నది. ఈ మహమ్మారి బారినపడిన ప్రతి ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. అదే సమయంలో అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు మరణిస్తుండగా.. చైనా అత్యధికంగా ప్రతి ఇద్దరిలో ఒకరు మ
Cancer Diagnosis: క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత.. భారత్లో ప్రతి అయిదుగురు పేషెంట్లలో ముగ్గురు చనిపోతున్నట్లు కొత్త స్టడీ పేర్కొన్నది. క్యాన్సర్ మరణాల్లో ఇండియాలో మహిళల సంఖ్య ఎక్కువ�
ప్రొస్టేట్ క్యాన్సర్పై జరుగుతున్న పరిశోధనల్లో గొప్ప ముందడుగు పడింది. అల్ట్రాసౌండ్ చికిత్సలను ఉపయోగించటం ద్వారా సర్జరీ అవసరం లేకుండా..ప్రొస్టేట్ క్యాన్సర్ను సమర్థంగా అడ్డుకోవచ్చునని రైస్ వర్సి�
Cancer Vaccine | దేశంలోని మహిళలకు ఆరు నెలల్లో క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ మంగళవారం వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో జరిగిన ఓ
Cancer Screening |అధిక రక్త ప్రసరణ(హైబీపీ), మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ప్రకటించింది. ఫ�
రోజురోజుకు మారుతున్న జీవనశైలి, రకరకాల కాలుష్యాలు తదితర కారణాలతో క్యాన్సర్ మహమ్మారి ఎవరికైనా సోకే అవకాశం ఉంటుందని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ క్యాన్సర్ నుంచి తప్పించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీ�
క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి వచ్చిందంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ప్రారంభ దశలో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స చేసి క్యాన్సర్ను చాలా వ
‘నా బిడ్డ కోసం క్యాన్సర్ను జయించా.. మొదటి స్టేజీలోనే గమనించి సరైన చికిత్స తీసుకున్నా.. మానసికంగా, దృఢంగా ఉండి ఎదుర్కొన్నా’ అని సినీనటి గౌతమి పేర్కొన్నారు.
‘తాను ధైర్యంగా, మానసికం గా, దృఢంగా ఉండి క్యాన్సర్ను ఎదుర్కొన్నానని సినీనటి గౌతమి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం లో
దేశంలో క్యాన్సర్ మహమ్మారి తరుముకొస్తుందని, ముఖ్యంగా మహిళలు, యువతులు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారి న పడుతుండటం ఆందోళన కలిగిస్తుందని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డా. గురు ఎన్ రెడ�