క్యాన్సర్ వ్యాధిని ముందుస్తుగా గుర్తిస్తే పూర్తి స్థాయిలో నివారించవచ్చని, అందుకు ప్రజలు అవగాహన పెంచుకోవాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ త్రినాథ్ నరుకుల్లా అభిప్రాయపడ్డారు. రెనోవా గ్ర�
క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదు.. అది మన జీవన విధానంతో మనలో మొదలవుతున్నదని పద్మవిభూషణ్, ప్రముఖ సినీ హీరో చిరంజీవి అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన ఆడిటోరియంలో అంతర్జాతీయ క�
Chiranjeevi | అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి
ఇంటి బయట తీసుకునే ఆహార పదార్థాలు, చిరు తిను బొండారాలు, కలుషితం అవుతుండడం వలన వాటిని మనం వాడడం ద్వారా క్యాన్సర్కు దారి తీస్తుందని గెస్ట్ లెక్చర్ ప్రొఫెసర్ జి.రామేశ్వరం అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య, ఈ సమస్యతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ సంస్థ అంచనా ప్రకారం 2020లో దాదాపు 9,30,000 మరణ�
Cancer Awareness Rally | ‘ క్యాన్సర్ భయం వద్దు అవగాహన ఉంటే విజయం మనదే’ అంటూ హైటెక్ సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్సిటిట్యూట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఆదివారం బైక్ ర్యాలీని నిర్వహించారు.
క్యాన్సర్పై పోరాటాన్ని ముందు కు తీసుకెళ్తానని ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు, పద్మభూషణ్ అవార్డుగ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు తాను అందుకున్నానని, అయితే �
Fazal Rehman : సీనియర్ జర్నలిస్ట్ ఫజల్ రెహమాన్ (Fazal Rehman) కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్(Cancer)తో పోరాడుతున్న ఆయన శుక్రవారం తనువు చాలించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్(NIMS)లో చికిత్స పొందుతూ ఫజల్ తుది శ్వాస విడ�
Actress Vahini | టాలీవుడ్లో సహాయ నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న వార్త పరిశ్రమలో కలకలం రేపుతోంది.
వీర్య దాత వీర్యం ద్వారా పుట్టిన సుమారు 200 మంది బాలలు క్యాన్సర్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఐరోపాకు చెందిన ఈ వీర్య దాత 2005 నుంచి వీర్యాన్ని దానం చేస్తున్నారు. ఆ
ఎంఎన్జే దవాఖానను నిర్లక్ష్యపు క్యాన్సర్ పట్టి పీడిస్తున్నది. ప్రభుత్వం పట్టింపులేమికి దవాఖాన పరిపాలనా యంత్రాంగం తోడవడంతో రోగుల ఆరోగ్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు
ధూమపానం చేసేవారు.. ఆ అలవాటు అంత త్వరగా మానుకోలేరు. కాకుంటే, రోజువారీగా తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నామని భావిస్తుంటారు. అయితే, ఇలా సిగరెట్లను తగ్గించడం వల్ల ఎలాంటి ప్ర�
సంక్షేమశాఖలో ఆయనొక జిల్లా స్థాయి రిటైర్డ్ అధికారి. దశాబ్దాలుగా లక్షలాది మందికి సంక్షేమ ఫలాలను అందించడంలో వారధిగా నిలిచారు. ఆపన్నహస్తం అందించి ఆసరాగా నిలిచారు.