క్యాన్సర్ చికిత్స నియమాలను తిరగరాసే ఆవిష్కరణను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ కణాల స్వభావాన్ని.. వాటిని ధ్వంసం చేయకుండానే సాధారణ కణజాలంగా మార్చివేశారు. ప్రస్తుతం క్యా�
ప్రొస్టేట్ క్యాన్సర్పై జరుగుతున్న పరిశోధనల్లో గొప్ప ముందడుగు పడింది. అల్ట్రాసౌండ్ చికిత్సలను ఉపయోగించటం ద్వారా సర్జరీ అవసరం లేకుండా..ప్రొస్టేట్ క్యాన్సర్ను సమర్థంగా అడ్డుకోవచ్చునని రైస్ వర్సి�
క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి ద్వారా క్యాన్సర్ కణాలు తమనుతాము చేసుకునేలా ప్రేరేపించి క్యాన్సర్ను నయం చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు ‘�
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సౌత్ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కణాలనే సాధారణ కణాలుగా మార్చి వ్యాధిని అంతం చేయవచ్చని వీరు జరిపిన పరిశోధనలో తేల�
man plays rummy | క్యాన్సర్ చికిత్స కోసం తల్లి ఉంచిన డబ్బుతో ఒక వ్యక్తి రమ్మీ గేమ్ ఆడాడు. ఇది తెలిసి తల్లి, సోదరుడు అతడ్ని మందలించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రాణాంతక క్యాన్సర్కు సరికొత్త జన్యు చికిత్స విధానాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా(యూఎస్సీ)కి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ జన్యు చికిత్స ద్వారా శరీర రోగ నిరోధక వ్యవస్�
క్యాన్సర్ మహమ్మారికి అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు.
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్ డెరాక్స్టెకన్, ఓసిమార్టినిబ్, డుర్వాలుమాబ్పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది.
చర్మ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. మెలనోమా(ఒక రకమైన చర్మ క్యాన్సర్) తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
CAR T-Cell Therapy | ప్రాణాంతక క్యాన్సర్ బాధితులకు అందించే చికిత్సలో కీలక ముందడుగు పడింది. మన దేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసిన చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టార్(సీఏఆర్) టీ-సెల్ థెరపీని గురువారం రాష్ట్రపత�
CAR T-Cell therapy | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఏటా క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నది. దాంతో మరణాలు సైతం భారీగానే నమోదవుతున్నాయి. కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నా�
Cancer Tablet | వివిధ క్యాన్సర్లతో ప్రపంచంలో ఏటా కోటి మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతీ ఆరు మరణాల్లో ఒకటి క్యాన్సర్దే కావడం ఆందోళన కలిగిస్తున్నది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీ తదితర ప్రక్రియలతో క్యాన్సర్�
ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని భారతీయులు వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేసే విధానాన్ని మద్రాస్ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు. దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు.