ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు కొత్త మందు కనుగొన్నారు. ‘రస్ఫర్టైడ్' అనే ఔషధం మంచి ఫలితాలనిస్తున్నదని, ఎర్ర రక్త కణాల అదనపు ఉత్పత్తిని తగ్గిస్తున్నదని పేర్కొన్నారు.
ఇమ్యూన్ బేస్డ్ క్యాన్సర్ చికిత్స అనంతరం తీవ్రమైన గ్యాస్ట్రోఇంటెస్టినల్ (జీర్ణ వ్యవస్థ సంబంధిత) సమస్యలు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ హెల్త్ రోగెల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు గుర్తించార
అమైనోసియానైన్ అణువులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్లో సింథటిక్ రంగులుగా వాడతారు.
దేశంలోనే మొదటిసారిగా క్యాన్యర్ రోగులకు రెండు అరుదైన శస్త్రచికిత్సలు కాంటినెంటల్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించిందని హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.
క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచిస్తూ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ‘క్యాన్సర్ ఇమ�
క్యాన్సర్ చికిత్సలో అధునాతన ఎంఆర్ (మాగ్నెటిక్ రిజోనెన్స్) గైడెడ్ రేడియోథెరపీ అందుబాటులోకి వచ్చింది. ఎలెక్టా యూనిటీ ఎంఆర్ లైనాక్ (LINAC) సిస్టమ్ ద్వారా మరింత కచ్చితమైన, నాణ్యమైన చికిత్స అందించవచ్చు.
‘ఏంట్రా వయసు పెరిగేకొద్దీ యంగ్గా మారుతున్నావు’... ‘ఏరా నిండా పాతికేళ్లు కూడా ఉండవు నీకు.. నాకంటే ముందే ముసలోడివి అయ్యేటట్టు ఉన్నావే’ ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడో ఒకచోట వింటునే ఉంటాం. కొందరు రోజులు గడిచేకొద్ద�
Ghrelin Hormone | | గ్రెలిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసి ఆకలిని ప్రేరేపించే గోళీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్ చికిత్సలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. న్యూయార్క్ యూనివర్సి�
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు హైదరాబాద్ నగరంలోనే అందుతున్న కీమోథెరపీ సేవలను జిల్లా కేంద్రంలోనే అందించడమే తమ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ఎలా అయిత
వైద్యరంగంలో వినూత్న ఒరవడులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ లో క్యాన్సర్ చికిత్స కూడా అన్ని నగరాలకు విస్తరిస్తున్నది. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణతో బాటు వినూత�
దాతలు ఆర్థిక సాయం అందించి బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతూ చికిత్స పొందుతున్న తమ కుమారుడు మధు(14)ను ఆదుకోవాలని ఉప్లూర్కు చెందిన సువర్ణ, రాజు దంపతులు వేడుకుంటున్నారు.