సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదం చేస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఆదివారం హెచ్పీవీ వ్యాక్సిన�
ప్రస్తుత కాలంలో అతి భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. పర్యావరణం, జన్యుమార్పులు ఈ వ్యాధి బారిన పడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా నిశ్శబ్దంగా క్య�
సాధారణంగా కాళ్లల్లో వచ్చే సమస్యలు కండరాల ఒత్తిడిని, వెరికోస వెయిన్స్ లేదా పోషకాహార లోపాన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే కాళ్లల్ల్లో నిరంతరం ఉండే ఈ లక్షణాలు క్యాన్సర్ ముందస్తు హెచ్చరిక సంకేతా�
మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేయడంతో పాటు కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీసే ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని చెప్పవచ్చు. క్య�
Cancer | క్యాన్సర్కు మానవ వ్యర్థాలతో ఔషధాన్ని కెనడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిని ‘ఫెకాల్ కాప్సూల్స్' అని, శాస్త్రీయ భాషలో ఫెకాల్ మైక్రోబయోటా లేదా ఎఫ్ఎంటి అని పిలుస్తారు. ఆరోగ్యవంతుడైన మనిషి �
Vasavi | తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి వాసవి అలియాస్ పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచా
క్యాన్సర్ వ్యాధిని ముందుస్తుగా గుర్తిస్తే పూర్తి స్థాయిలో నివారించవచ్చని, అందుకు ప్రజలు అవగాహన పెంచుకోవాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ త్రినాథ్ నరుకుల్లా అభిప్రాయపడ్డారు. రెనోవా గ్ర�
క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదు.. అది మన జీవన విధానంతో మనలో మొదలవుతున్నదని పద్మవిభూషణ్, ప్రముఖ సినీ హీరో చిరంజీవి అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన ఆడిటోరియంలో అంతర్జాతీయ క�
Chiranjeevi | అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి
ఇంటి బయట తీసుకునే ఆహార పదార్థాలు, చిరు తిను బొండారాలు, కలుషితం అవుతుండడం వలన వాటిని మనం వాడడం ద్వారా క్యాన్సర్కు దారి తీస్తుందని గెస్ట్ లెక్చర్ ప్రొఫెసర్ జి.రామేశ్వరం అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య, ఈ సమస్యతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ సంస్థ అంచనా ప్రకారం 2020లో దాదాపు 9,30,000 మరణ�
Cancer Awareness Rally | ‘ క్యాన్సర్ భయం వద్దు అవగాహన ఉంటే విజయం మనదే’ అంటూ హైటెక్ సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్సిటిట్యూట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఆదివారం బైక్ ర్యాలీని నిర్వహించారు.
క్యాన్సర్పై పోరాటాన్ని ముందు కు తీసుకెళ్తానని ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు, పద్మభూషణ్ అవార్డుగ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు తాను అందుకున్నానని, అయితే �
Fazal Rehman : సీనియర్ జర్నలిస్ట్ ఫజల్ రెహమాన్ (Fazal Rehman) కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్(Cancer)తో పోరాడుతున్న ఆయన శుక్రవారం తనువు చాలించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్(NIMS)లో చికిత్స పొందుతూ ఫజల్ తుది శ్వాస విడ�