Harish Rao | సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో సింధూ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యం కంటే గొప్ప �
దేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. మారుతున్న జీవన శైలి, పర్యావరణంలో మార్పులు, చికిత్సలో ఆలస్యం కారణంగా రోగుల సంఖ్య పెరుగుతున
ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సవాళ్లలో క్యాన్సర్ ఒకటిగా నిలిచింది. ప్రతి అయిదుగురిలో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రపంచ స్థితి నివ�
ఎక్కువసేపు కూర్చోవటం క్యాన్సర్బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. తేలికపాటి శారీరక శ్రమతో క్యాన్సర్ మరణాలను తగ్గించవచ్చునని పరిశోధకులు శాస్త్రీయంగా గుర్తించారు. గ్ల�
Mamta Mohandas | హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆస్పత్రి ఛైర్మన్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్�
మహిళలను వెంటాడుతున్న క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ఒకటి. మహిళా ప్రపంచాన్ని పీడిస్తున్న క్యాన్సర్లలో ఇది నాలుగోది. ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి, సరైన చికిత్సతో నివా�
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, క్యాన్సర్ చికిత్స అందించే వైద్య సిబ్బంది కొరత భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారనుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అయితే క్యాన్సర్ ర�
Yash | కన్నడ స్టార్ హీరో యశ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తెరపై మాస్ హీరోగా కోట్లాది అభిమానులను అలరిస్తున్న ఆయన, నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకునే పని చేశారు. క్యాన్సర్తో పోరాడుతున్న తన వీరాభి
Mental Disorders: మెంటల్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఆందోళన, నిరాశతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 1990 నుంచి 2023 మధ్య మ�
రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్నది. చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. రాష్ట్రంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో హనుమకొండ జిల్లా అగ్రస్థానం�
ఇప్పటివరకు చాలామందికి పెద్దగా తెలియని థైమస్ అనే చిన్న గ్రంథి ఇప్పుడు ప్రపంచ వైద్య పరిశోధనల్లో హాట్ టాపిక్గా మారింది. మన ఛాతీలో గుండె దగ్గర ఉండే ఈ చిన్న అవయవం శరీర రోగనిరోధక శక్తికి ప్రధాన కేంద్రంగా ప�
Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా కంటి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. దృష్టి లోపాలను సరిదిద్దుకునేందుకు ఆయన ‘విజన్ కరెక్షన్’ సర్జరీ చేయించుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్న�
భారత్లో క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తున్నది. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ‘ఐసీఎంఆర్' (భారత వైద్య పరిశోధన మండలి) తాజాగా జరిపిన ప్రపంచ విశ్లేషణలో వెల్లడైంది.
సాంకేతిక ప్రగతితో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ రోగాల నివారణలో గణనీయమైన ప్రభావం చూపుతోంది. క్యాన్సర్తో బాధ పడే రోగులకే కాకుండా నాన్ క్యాన్సర్ రోగులకు సైతం ఈ విధానం ఉపయోగపడుతోంది.