క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని వెల్నెస్ ఎండీ సుమన్ గౌడ్ సూచించారు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వెల్నెస్ హాస్పిటల్స్, ఇండోర్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేం�
Atichari Guru | ఈ అక్టోబర్ మాసంలో దేవగురువు బృహస్పతి సంచారం జ్యోతిషశాస్త్రంలో గణనీయమైన మార్పులు తీసుకురాబోతున్నది. జ్ఞానం, ఆనందం, అదృష్టాన్ని ప్రసాదించే బృహస్పతి స్థానం మార్పు కారణంగా ప్రత్యేక ఉన్న�
క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించటంలో హార్వర్డ్ సైంటిస్టులు కీలక ముందడుగు వేశారు. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు దారితీసే రక్త పరీక్షను హార్వర్డ్ అనుబంధ సంస్థ ‘మాస్ జనరల్ బ్రిఘ
Financial Assistance | చిన్నతనంలో కలిసి చదువుకున్న ఓ స్నేహితుడు అనారోగ్యానికి గురై మంచాన పడ్డ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలబడ్డారు.
క్యాన్సర్తో బాధపడే రోగులకు నొప్పి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి గాంధీ దవాఖానలో తొలిసారిగా పాలియేటివ్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ ఎన్ రాజకు�
మీరు రోజూ ప్లాస్టిక్ తింటున్నారా? అదేంది.. మేమెందుకు తింటాం అంటారా? అయితే ఈ కింది వస్తువులు మీ వంటింట్లో ఉన్నాయంటే, మీరు కచ్చితంగా ప్లాస్టిక్ తింటున్నట్లే. మరి ఇప్పటికైనా అవేంటో తెలుసుకుని, వాటికి దూరంగ
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే అందరికీ ఒంట్లో వణుకు పుడుతుంది. దాదాపు ప్రతి కుటుంబానికీ క్యాన్సర్తో ఏదో ఒక సంబంధం ఉంటున్నది. ధైర్యంగా పోరాడిన ఒక ఆప్తుడు.. చికిత్స తీసుకుంటున్న ఒక సహోద్యోగి, లేదా నిశ్శబ్దంగా �
రోజువారీ నడక, ఇంటి పనులు లాంటి తేలికపాటి కార్యకలాపాలు కూడా శరీరానికి మంచి వ్యాయామంగా పరిగణించవచ్చని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. లైంగిక సంబంధాల వల్ల ఈ వైరస్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇవి సంక్రమించినప్పుడు వెంటనే తెలుసుకోలేరు. హెచ్పీవీలలో వందకుపైగా రకాలు �
శరీరం కణాల నిర్మితం. అవి సరళంగా ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. వాటిలో చిన్నమార్పు తలెత్తినా.. కణాలు పట్టుతప్పుతాయి. అవి క్యాన్సర్ వ్యాధికి దారితీస్తాయి. మారిన జీవనశైలి, కాలుష్యం, తినే ఆహారంలో మార�
బ్లడ్ కాన్సర్లు, ఇతర తీవ్ర వ్యాధులకు సులువైన, చౌకైన చికిత్సను చైనీస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది అత్యంత ప్రత్యేకమైన, రోగికి తగినట్లుగా అందించగలిగే సెల్ థెరపీ. ఈ చికిత్సను సీఏఆర్-టీ అని పిలుస�
నోరు ఆరోగ్యంగా ఉంటే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గుతాయని ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ పరిశోధకులు తెలిపారు. ప్రాథమిక స్థాయిలో మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్య నిర్వహణలో నోటి సంరక్ష�
AML | భారత్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇందులో బ్లడ్ క్యాన్సర్తో పాటు అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మెట్రో నగరాల్లో 30-40 సంవత్సరాల వయసులోని యువతలో కేసులు ఎక్క
Nalgonda : ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలకు చెంది�