పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని సవరించి
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా బ్రజేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఈ నియామకం ఏప్రిల్ 30, 2029 వరకు కొనసాగనున్నదని పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం కలి
కష్టపడి చదివితే ఏ ఉద్యోగమైనా సాధ్యమని నిరూపించిం ది ఓ యువతి. ఒకే ప్రయత్నం లో నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉ ద్యోగాలు సాధించి ప్రతిభ చా టింది. వివరాల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరుక�
కెనరా బ్యాం క్ ఆశాజనక ఆర్థిక ఫలితా లు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,254 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.4,214 కోట్ల లాభంతో పోలిస
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..నూతన డిజిటల్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ‘కెనరా ఏఐ1పే’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖాతాదారుడు వేగవంతంగా, భద్రంగా యూపీఏ ప్లాట్ఫాం కింద ఆర్థిక చెల్లింపులు జరు�
Fake Notes | నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. వర్ని మండలంలోని ఓ బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు ఓ రైతు తీసుకొచ్చిన డబ్బులను దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటు కోత నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు అందిస్తూ రెపో ఆధారిత వడ్డీరేటును 8.25 శాతం నుంచి 8 శాతానికి బ్యాంక్ కుద�
కెనరా బ్యాంక్ పోచంపల్లి శాఖలో సర్వర్ డౌన్తో కంప్యూటర్లు పనిచేయక పోవడంతో మంగళవారం వినియోగదారులు బ్యాంక్ ఎదుట, ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. శుక్రవారం నుండి మంగళవారం వరకు సర్వర్ డౌన్తో బ్యాంక్
కెనరా బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,774 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,015 కోట్ల లాభంతో పోలిస్తే 19 శా�
ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనరా బ్యాంకు ఆర్థిక చేయూత అందించింది. ఈ మేరకు శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, వ�
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,752 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 3,905 కోట్ల
నాగార్జునసాగర్ హిల్కాలనీలో గత 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కెనరా బ్యాంక్ నాగార్జునసాగర్ శాఖను హాలియాకు తరలిస్తున్నారని కొంతకాలంగా వస్తున్న వార్తలను నిరసిస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకు�