T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఇంకా పది రోజులే ఉంది. దాంతో, మొదటిసారి పొట్టి వరల్డ్ కప్ ఆడబోతున్న కెనడా (Canada) సైతం తుది స్క్వాడ్ను ప్రకటించింది.
కెనడా ప్రభుత్వ విధానాలతో అక్కడి భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రికి రాత్రే ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో మార్పులు చేసి, వర్క్ పర్మిట్లను నిరాకరించడంతో వందల మంది విద్యార్థులు ఇప్పుడ�
కెనడాలోని టొరంటోలో తెలంగాణ (Telangana) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు నిండుతుండటంతో కెనడాలో (Canada) స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో టొరంటోలోని మిసిసాగలో వేడు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో మరో భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది కెనడాలో (Canada) హత్యకు గురైన విషయం తెలిసిందే.
Road accident | కెనడాలో పారిపోతున్న దొంగను పోలీసులు వెంబడించడం ముగ్గురు భారతీయుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతోపాటు వారి మూడు నెలల మనుమ
విదేశీ విద్యార్థుల పని గంటలకు సంబంధించి కెనడా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. విదేశీ విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే సెప్టెంబర్ 1 నుంచి క్యాంపస్ వెలుపల వారానికి గరిష్ఠంగా 24 గంటల వరకు మాత్రమ�
భారత్-కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతినేలా తాజాగా మరో ఘటన చోటుచేసుకున్నది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా.. కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. ఆదివారం టొరంటోలో ‘ఖల్సా డే’ వేడుకలు నిర్
కెనడాలోని గ్రేటర్ టొరంటోలో ఉగాది పండుగను (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబురాలలో 1500 మందికిపైగా తెలంగాణ వాసులు పా�
కెనడాలో గుర్తుతెలియని దుండగులు ఓ భారతీయ విద్యార్థిని కాల్చి చంపారు. దక్షిణ వాంకోవర్లో చిరాగ్ అంటిల్ (24) అనే విద్యార్థి దుండగుల చేతిలో హత్యకు గురైనట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
Indian Student Shot Dead | కారు డ్రైవ్ చేస్తున్న భారత విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతడు ఆ కారులో కుప్పకూలి మరణించాడు. కెనడాలోని సౌత్ వాంకోవర్లో ఈ సంఘటన జరిగింది.
విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్ పత్రిక ది గార్డియన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.