బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నది దుష్ప్రచారం అని మరోసారి తేలింది.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగ్ క్వార్టర్లీ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి దారుణంగా పడిపోయింది. సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహనరహిత పాలన తెలంగాణ ప్రగతి పరుగుకు ప్రతిబంధకంగా మారింది.
2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్పై కాగ్ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్య
Delhi Assembly | ఢిల్లీ (Delhi) అసెంబ్లీ సమావేశాల (Assembly session) ను మరో రెండు రోజులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఫిబ్రవరి 24, 25, 27 తేదీల్లో మూడు రోజులపాటు కొనసాగాల్సి ఉంది. తాజాగా ఢిల్లీ సర్కారు ప్రకటించిన ప్రకారం ఫిబ్
CAG Report | ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. మద్యం కుంభకోణం (Delhi Excise Scam Case)పై కాగ్ ఇచ్చిన నివేదికను (CAG report) బీజేపీ (BJP) ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
Delhi Assembly | ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly)లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ సీఎంవో నుంచి అంబేడ్కర్ ఫొటోలను తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
Delhi Assembly | ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ (BJP) సర్కారు కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ 25న రిపోర్టు అసెంబ్లీ ముందుకు రానుండగా.. 25, 27 తేదీల్లో ఆ నివేదికపై చర్చ జరగనుంది
రాష్ట్ర రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం పెరిగాయని కాగ్ నివేదిక (CAG) వెల్లడించింది. అయితే రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివ
Telangana | అనతికాలంలోనే తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగింది. కేసీఆర్ పాలనలో ఆర్థిక వనరులను భారీ గా పెంచడంతో పదేండ్లలోనే గణనీయ ఆర్థిక వృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఆర్థిక సంవత్సర (2014-15)లో మూడో త్�
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన ఆడిట్ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. ఈ మేరకు తెలంగాణ అకౌంటెంట్ జనరల్ అనింద్యాదాస్ గుప్తా బుధవారం ఒక ప్రకటనల
ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. దేశ జనాభాలోని 40 శాతం మంది పేదలకు (2011 గణాంకాల ప్రకారం.. 58 కోట్ల మంది) ఈ స్కీమ్ కింద కవరేజీ అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ, కేవలం 24 కోట్ల క�
స్వదేశ్ దర్శన్ స్కీమ్లో భాగంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అయోధ్య డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలను గుర్తించినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తెలిపింది. 2015 జనవర
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో (Assembly) ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదించింది.