ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. దేశ జనాభాలోని 40 శాతం మంది పేదలకు (2011 గణాంకాల ప్రకారం.. 58 కోట్ల మంది) ఈ స్కీమ్ కింద కవరేజీ అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ, కేవలం 24 కోట్ల క�
స్వదేశ్ దర్శన్ స్కీమ్లో భాగంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అయోధ్య డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలను గుర్తించినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తెలిపింది. 2015 జనవర
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో (Assembly) ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదించింది.
కేంద్ర నిధుల విడుదలలో బీజేపీయేతర రాష్ట్రాలను సతాయిస్తున్న మోదీ సర్కార్, బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం అడ్డగోలుగా దోచిపెడుతున్నది. ఇందుకు తాజా ఉదాహారణ.. గుజరాత్లో విడుదలైన కాగ్ నివేదిక.