Hemant Soren | హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఐదునెలల తర్వాత మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. భూకుంభకోణం కేసులో ఆయనను జనవరిలో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Ponguru Narayana | విభజిత రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినేట్లో మొదటిసారి బెర్త్ను దక్కించుకున్న 20 మందిలో ఆ ముగ్గురికి మరోసారి మంత్రి వర్గంలో చోటు దక్కింది .
కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం లేకపోవడం స్వాతంత్య్రానంతరం ఇదే మొదటిసారి. గత మోదీ క్యాబినెట్లో ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ముస�
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో తదుపరి పార్టీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే పేరు రే�
Modi Cabinet first decision | కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల కోసం 3 కోట్ల ఇళ్లను నిర్మించనున్నది. ప్రధాని మోదీ నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తొలి నిర్�
Wanaparthi | జూపల్లి కృష్ణారావుని(Jupalli Krishna Rao) మంత్రివర్గం (Cabinet)నుంచి వెంటనే తొలగించాలి. రాజకీయ హత్యలపై నిష్పక్షపాత విచారణ జరపాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు.
Delhi Metro | దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు రూ.8400కోట్లు ఖర్చవనున్నది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాక�
యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు యల్లావుల చక్రధర్యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని డి మాండ్ చేశారు.
కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.8,500 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. కోల్-టు-ఎస్ఎన్జీ (సింథటిక్ నేచురల్ గ్యాస్) ప్రాజెక్టు ఏర్పాటుకు పచ్చ జెండ�
తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిలో బంజారాలకు స్థానం కల్పించాలని ఆలిండియా బంజారా సేవాసంఘ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లో ఉన్న బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కమిటీ సమావ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన కేబినెట్లో 12 మందికి చోటు లభించింది. అయితే, మంత్రిమండలిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. కనీసం రెండు మంత్రిపదవులు వరిస్తాయని భావించినా తొ
కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన విధేయులకు టిక్కెట్లు ఇప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు.
విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలి.. తెలంగాణ ఏర్పడిన మొదటి రోజు నుంచీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేస్తున్న విజ్ఞప్తి ఇది.