రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు, మం�
Harak Singh Rawat | ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వంలో ముసలం పుట్టింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి హరాక్ సింగ్ రావత్పై ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి వేటు వేశారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు పా�
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో ఉన్న టెలికం రంగానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలపై మారటోరియానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద�
అధికారులకు రాష్ట్ర క్యాబినెట్ ఆదేశం కొత్త జోన్లు, జిల్లాల ప్రకారమే విభజన అవసరమైతే కొత్త పోస్టుల సృష్టి హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): విభాగాలవారీగా ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీలకు సంబంధించి పూర్త�
క్యాబినెట్ కీలక నిర్ణయాలు అన్ని రకాల ఆంక్షలు తొలగింపు వైరస్ నియంత్రణలోకి వచ్చింది ప్రభుత్వానికి వైద్యారోగ్యశాఖ నివేదిక ప్రజలు కట్టడిగా ఉండాలని పిలుపు మాస్క్ ధరించకుంటే వెయ్యి జరిమానా జూలై 1 నుంచి బ
ఢిల్లీ,జూన్ 3: ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సుస్థిర నగరాభివృద్ధికి సంబంధించి భారతప్రభుత్వ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు, జపాన్ ప్రభుత్వానికి చెందిన భూ, మౌలికస�
శైలజకూ దక్కని చోటు తిరువనంతపురం, మే 18: చరిత్రను తిరగరాస్తూ కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. మునుపటి క్యాబినెట్లోని మంత్రులందరినీ తొలగించి ఈసారి కొత్తవారికి చోటు
చెన్నై: తమిళనాడులో ఘన విజయం సాధించి కొలువుదీరిన డీఎంకే పార్టీ ప్రభుత్వంలో 34 మంత్రులున్నారు. వీరిలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం. గత ప్రభుత్వాల్లోనూ తెలుగువారికి క్యాబినెట్లో ప్రాతినిధ్యాన్ని కల�
ఏటా రూ.రెండు వేల కోట్లతో అభివృద్ధిబృహత్తర విద్యపై నివేదిక రూపొందించండిఅధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చే
వాషింగ్టన్, ఏప్రిల్ 2: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మంత్రివర్గ తొలి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. తన క్యాబినెట్లోని వైవిధ్యతను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ‘మంత్రివర్గం అమెరికాను ప్రతిబింబిస్�
చట్ట సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ, మార్చి 10: బీమా చట్టంలో సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో బీమా రంగంలోకి 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను అనుమతించేందుకు లైన్