చెన్నై: తమిళనాడులో ఘన విజయం సాధించి కొలువుదీరిన డీఎంకే పార్టీ ప్రభుత్వంలో 34 మంత్రులున్నారు. వీరిలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం. గత ప్రభుత్వాల్లోనూ తెలుగువారికి క్యాబినెట్లో ప్రాతినిధ్యాన్ని కల�
ఏటా రూ.రెండు వేల కోట్లతో అభివృద్ధిబృహత్తర విద్యపై నివేదిక రూపొందించండిఅధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చే
వాషింగ్టన్, ఏప్రిల్ 2: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మంత్రివర్గ తొలి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. తన క్యాబినెట్లోని వైవిధ్యతను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ‘మంత్రివర్గం అమెరికాను ప్రతిబింబిస్�
చట్ట సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ, మార్చి 10: బీమా చట్టంలో సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో బీమా రంగంలోకి 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను అనుమతించేందుకు లైన్