నూతన జాతీయ విద్యా విధానం-2020 మాతృ భాషను ప్రోత్సహించింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యార్థులకు బోధన ఉండాలని, అవసరం అయితే 8వ తరగతి వరకు పెంచాలని సూచించింది.
2023-24 వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు.
రాష్ట్రంలో కులవృత్తులు వికసిస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కుల వృత్తుల వికాసమే కీలకమని భావించిన ప్రభుత్వం వాటి ఆధునికీకరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్ర�
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజాగ్రహానికి దిగొచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రధాని మహింద రాజపక్స మినహా, కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా 17 మందితో
యూనివర్సిటీ అధ్యాపకుల పోస్టులకు కేబినెట్ ఆమోదం అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రత్యేక బోర్డు ఏర్పాటు బోర్డు ఏర్పాటు వెంటనే నోటిఫికేషన్లు రెండు మూడు రోజులలో విధి విధానాలు సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెల
Balineni Srinivas Reddy | తానెప్పుడూ మంత్రి పదవి కోసం పాకులాడలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం కొత్త క్యాబినెట్ కొల
cabinet | ఆంధ్రప్రదేశ్లో నేడు నూతన కేబినెట్ (Cabinet) కొలువుదీరనుంది. 25 మంది కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీనికోసం తాత్కాలిక సచివా�
Sri Lanka | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka) మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆదివారం అర్ధరాత్రి సమావేశమైన 26 మంది మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రధాని మహింద రాజపక్సకు �