8వ తేదీన షేక్పేట, యూసుఫ్గూడ, రహ్మత్నగర్ డివిజన్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే 9వ తేదీ ప్రచార చివరి రోజున షేక్పేట నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో కేటీఆర్ ప్రచార కార్యక్రమాన్ని ముగ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బాధితులు ఎన్నికల అధికారి కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ మోసానికి బలైన అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అభ్య�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు పత్రికల్లో రాజకీయ ప్రకటనలు ప్రచురించాలంటే తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) న
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల విభాగం అధికారులు కోరారు. అర్హత కలిగిన అభ్యర్థులు, రాజకీయ �
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఓవైపు శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తున్నట్లు ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీచేసిన కాంగ్రెస్ సర�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడ్ ఆఫ్ కండక్ట్) ఆమల్లోకి వచ్చింది. నవంబరు 11న �
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా నోడల్ అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఆదేశించారు.
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పేదల ఇండ్లను కూల్చేసేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్పై అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ
హామీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్పార్టీ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడిగేందుకు వస్తే నిలదీయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను కోరారు.