జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Election) ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పోలింగ్ సమయాన్ని అదనంగా గంట పాటు ఎన్నికల సంఘం పొడిగించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తున్నది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తున్నది. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరే�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి
జూబ్లీహిల్స్లో ఈ నెల 11న ఉప ఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Election) జరుగనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు నవంబర్ 11న (మంగళవారం) ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Jubileehills Election | జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు ఖాజా ముజువుద్దీన్ అన్నారు.
8వ తేదీన షేక్పేట, యూసుఫ్గూడ, రహ్మత్నగర్ డివిజన్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే 9వ తేదీ ప్రచార చివరి రోజున షేక్పేట నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో కేటీఆర్ ప్రచార కార్యక్రమాన్ని ముగ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బాధితులు ఎన్నికల అధికారి కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ మోసానికి బలైన అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అభ్య�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు పత్రికల్లో రాజకీయ ప్రకటనలు ప్రచురించాలంటే తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) న
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల విభాగం అధికారులు కోరారు. అర్హత కలిగిన అభ్యర్థులు, రాజకీయ �
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఓవైపు శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తున్నట్లు ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీచేసిన కాంగ్రెస్ సర�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.