Teen Jumps From Hill | ఒక యువకుడు మొబైల్ ఫోన్ కొనాలని తల్లిని పలుమార్లు అడిగాడు. అయితే ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలో కొండ పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్
Man Kills Daughter | మద్యానికి బానిసైన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురి గొంతునొక్కి చంపాడు. ఈ నేపథ్యంలో భార్య ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
32 ఏళ్ల శక్తి, హిందూ మున్నాని కరూర్ జిల్లా కోఆర్డినేటర్గా పని చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా హిందువుల షాపుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నాడు.
ముంబయిలోని షారుఖ్ఖాన్ నివాసం ‘మన్నత్'కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరేబియా సముద్రానికి అభిముఖంగా సకల విలాసాలతో కూడిన ఈ భవనం ముంబయిలోని ఖరీదైన నివాసాల్లో ఒకటని చెబుతారు. చాలా ఏళ్ల క్రితమే షారుఖ్ఖాన్
రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. నెల రోజుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో దిగొచ్చిన కేంద్రం.. రాష్ట్రం నుంచి సీఎమ్మార్ (బియ్యం) సేకరణకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి సోమవారం కేంద్ర ఆ�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 590 పాయింట్ల రేంజ్లో ట్రేడైన తర్వాత చివరకు 303 పాయింట్లు లేదా 1.72 శాతం నష్టంతో ముగిసింది. ఆటో, ఎనర్జీ రంగాల సూచీలు మినహా మిగతా అన
రాష్ట్రం నుంచి ఈ యాసంగి సీజన్కు సంబంధించి ముడి బియ్యం (రా రైస్) తీసుకొనేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ యాసంగిలో
రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల�
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ లు, మం�
రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి
న్యూఢిల్లీ: కరోనా టీకాలను తయారీ సంస్థల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. దీని కోసం తయారీ సంస్థలు ముందస్తుగా ధరలను వెల్లడించాలని పేర్కొంద�