టెక్ దిగ్గజాల మాస్ లేఆఫ్స్తో ఈ వింటర్ టెకీలకు మరింత వణుకుపుట్టిస్తోంది. ఆర్ధిక మందగమనం పేరిట పలు టెక్నాలజీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్�
ముందున్న సంక్లిష్ట సమయాన్ని అధిగమించేందుకు ఉద్యోగులు శ్రమించాలని, ట్విట్టర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహరహం శ్రమించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ అధినేత ఎలన్ మస్క్ కోరారు.