Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లలో జ్యువెల్లర్లు, రిటైలర్లు, స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మంగళవారం బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.
Madhabi Buch Puri | దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్పర్సన్ మాధాబి పురీ బుచ్, మరో ఐదుగురు అధికారులకు వ్యతిరేకంగా ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై మంగళవారం బాంబే హైకోర్టు స్టే విధించింద�
Stocks | కెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం అమల్లోకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. రిలయన్స్ సహా బ్లూ చిప్ కంపెనీల స్టాక్స్ పతనం అయ్యాయ�
Stocks | నిరంతరాయంగా విదేశీ మదుపర్లు నిధులు ఉపసంహరించడంతో బ్లూచిప్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 112.16 పాయింట్లు (0.15శాతం) �
ఆర్థిక వ్యక్తిత్వ వికాసం పొదుపు, పెట్టుబడులతోనే ఇనుమడిస్తుంది. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. పర్సనల్ ఫైనాన్స్లో
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 6 పెంచినట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. దీంతో సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,797 నుంచి రూ. 1,803కి పెరిగింది.
GST Collections | ఆర్థిక వృద్ధిరేటు పునరుద్ధరణకు సంకేతంగా దేశీయ వినియోగం పెరగడంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఫిబ్రవరి నెల జీఎస్టీ వసూళ్లలో 9.1 శాతం వృద్ధిరేటు నమోదై రూ.1.84 లక్షల కోట్లకు చేరాయి.
బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. దేశీయ మార్కెట్లో శుక్రవారం కూడా డౌన్ ట్రెండ్ కొనసాగింది. నగల వ్యాపారులు, మదుపరులు లాభాల స్వీకరణకే ఆసక్తి చూపిస్తున్నారు.
Stocks | చైనా ఉత్పత్తులపై పది శాతం అదనపు దిగుమతి సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధోరణికి అనుగుణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం సుమారు రె�
దేశీయ విమానప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. జనవరి నెలలో దేశీయంగా 1.46 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని డీజీసీఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన 1.31 కోట
గేమింగ్ కంపెనీ 1312 ఇంటరాక్టివ్.. దేశీయంగా తొలి పీసీ, కన్సోల్ గేమ్ పబ్లిషింగ్ హౌజ్ను ప్రారంభించింది. గేమింగ్ ఎక్స్పర్ట్స్ దీపక్ గురిజాల, రవితేజ మంతెన స్థాపించిన ఈ సంస్థ.. అంతర్జాతీయ ఆడియన్స్ కోసం
న్యూమోరస్.. మార్కెట్లోకి మరో ఈ-స్కూటర్ ‘డిప్లోస్ మ్యాక్స్'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ధర రూ.1,12,199గా నిర్ణయించింది.
Gold Rates | అంతర్జాతీయంగా బలహీన ధోరణులు నెలకొనడంతో దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,150 పతనమై రూ.88,200లకు చేరుకుంది.