Mahindra XUV 400 pro EV | మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్యూవీ400 ఈవీ కారు వేరియంట్లు ఈసీ ప్రో, ఈఎల్ ప్రో కార్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కార్ల ధరలు రూ.15.49 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి.
Infosys | ఐటీ మేజర్ ఇన్పోసిస్ నికర లాభాల్లో వెనకబడింది. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నికర లాభాలు 6.7 శాతం తగ్గాయి. దీంతో రెవెన్యూ గైడెన్స్ సైతం సవరించింది.
అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Mandir Inauguration) సర్వం సిద్ధమవుతుండగా ఆపై రాముడి సన్నిధికి రోజూ వేలాది మంది తరలిరానుండటంతో పలు వ్యాపారాలు ఊపందుకోనున్నాయి.
Mercedes-Benz | లగ్జరీ కార్ల వైపు యువతరం మొగ్గు చూపుతున్నది. గతేడాది లగ్జరీ కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో మూడు ఎలక్ట్రిక్ కార్లతోపాటు ఈ ఏడాది 12 కార్లు ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ సేల్స్ అం�
IndusInd Bank Samman RuPay Credit Card | ప్రభుత్వోద్యోగుల కోసం రూపే నెట్ వర్క్, ఎన్పీసీఐ సహకారంతో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్.. సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డు ఆవిష్కరించింది.
Asus ROG Phone 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అసుస్ (Asus) తన గేమింగ్ స్మార్ట్ ఫోన్.. ‘అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్’ ఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. వీటి ధర రూ.91,500 నుంచి మొదలవుతుంది.
Parag Agrawal-ChatGPT | ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ తరహాలో మరో చాట్ బోట్ రాబోతున్నది. దానికి మన ఎన్నారై పరాగ్ అగర్వాల్ శ్రీకారం చుట్టారు. మూడు వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలతో కలిసి స్టార్టప్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart Republic Day Sale) ఈనెల 14 నుంచి రిపబ్లిక్ డే సేల్ను నిర్వహించనుంది. అప్కమింగ్ సేల్ ఈవెంట్ గురించి కంపెనీ ఇప్పటికే తన ప్లాట్ఫామ్స్పై టీజర్ పబ్లిష్ చేయడంతో పాటు తక్
Hyundai | తమిళనాడులో మరో రూ.6,180 కోట్ల పెట్టుబడులు పెడతామని హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’లో ఎంఓయూపై సంతకాలు చేసింది.
Ola Electric-Bhavish Aggarwal | తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఏటా కోటి ఈవీ స్కూటర్లు తయారు చేస్తామని సంస్థ కో-ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపా�
Flipkart Layoffs | ప్రముఖ ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ పొదుపు చర్యలు కొనసాగిస్తున్నది. త్వరలో మరో 1500 మందిని ఇంటికి సాగనంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.
Oppo Reno11 | ప్రముఖ చైనా టెక్ కంపెనీ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో 11(Oppo Reno 11) సిరీస్ ఫోన్లు.. ఒప్పో రెనో11 5జీ, ఒప్పో రెనో11 ప్రో 5జీ ఫోన్లను ఈ నెల 12న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Mercedes-Benz GLS facelift | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ తన ప్రీమియం ఎస్ యూవీ కారు జీఎల్ఎస్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్ తో వస్తున్న ఈ కారు కేవలం