Paytm | ఆర్బీఐ ఆంక్షలతో ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ తన కంపెనీ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా రాజీవ్ కృష్ణమురళీలాల్ అగర్వాల్ను నియమించుకున్నది.
Hyundai | ‘వాహనాల తయారీ విధానం’లో కేంద్ర ప్రభుత్వం తరుచుగా మార్పులు చేయడం వల్ల భారత్లోకి అధునాతన టెక్నాలజీ, పెట్టుబడులు వేగంగా రాబోవని దక్షిణ కొరియా ఆటో మేజర్ ‘హ్యుండాయ్’ ఆందోళన వ్యక్తం చేసింది.
Tata Motors Discounts | టాటా మోటార్స్ తన కార్ల విక్రయాలు పెంచుకునేందుకు జూన్ లో వివిధ మోడల్స్ మీద గరిష్టంగా రూ.1.35 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.
Paytm-Zomato | ఆర్బీఐ ఆంక్షలతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న పేటీఎం.. వాటి నుంచి బయట పడేందుకు తన ఆన్ లైన్ టికెటింగ్ విభాగాన్ని విక్రయించనున్నదని తెలుస్తోంది. ఇందుకోసం జొమాటోతో చర్చిస్తున్నట్లు సమాచారం.
Startups Layoffs | నిధుల కొరతతో దేశీయ స్టార్టప్ సంస్థలు గత ఆరు నెలల్లో 10 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో మరో 5000 మందిని తొలగించే అవకాశాలు ఉన్నాయి.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.85,582.21 కోట్లు వృద్ధి చెందింది.
దేశీయ ఐటీ సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ దేశాలపై ఆర్థిక మాంద్యం పిడుగుపడటంతో ఐటీ సంస్థలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగులన�
నాభి నిండితే నవాబుకైన జవాబు చెప్పొచ్చు అనేది పాత సామెతగా మారింది. జేబు నిండుగా పైసలు ఉంటే నవాబులాగైనా బతకొచ్చనేది నేటి విధానంగా... పొదుపు విధానంలో మార్పు వస్తున్నది. ఇటీవల కాలంలో మెట్రో నగరాల్లో నివసించే�
దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపిర్ నెక్సస్ను పరిచయం చేసింది గ్రేవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. చెన్నై షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.1,09,900.