Hero Moto Corp | సంప్రదాయ టూ వీలర్స్ మార్కెట్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా ఈవీ టూ వీలర్స్ లో వెనుక బడింది హీరో మోటో కార్ప్. కానీ ఇప్పుడు తన మార్కెట్ వాటా పెంచుకునేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.
Maruti Suzuki Brezza | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన కంపాక్ట్ ఎస్యూవీ మారుతి బ్రెజా సేల్స్ పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించింది. గరిష్టంగా రూ.42 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
Oppo K12x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ ను ఈ నెల 29న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
Economic Survey - iPhones | 2023-24లో దేశీయంగా ఆపిల్ 14 బిలియన్ డాలర్ల విలువైన ఐ-ఫోన్లను అసెంబ్లింగ్ చేసిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇది అంతర్జాతీయంగా ఆపిల్ ఐ-ఫోన్ల ఉత్పత్తిలో 14 శాతం.
Economic Survey 2024 | దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారే ఉన్నారని, వారిలో చాలామందికి ఆధునిక ఆర్థిక వ్యవస్థ (Modern Economy) కు అవసరమైన నైపుణ్యాలు లేవని ఆర్థిక సర్వే 2023-24 (Economic Survey-2023-24) స్పష్టం చేసి
Economic Survey 2023-24 | పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో వరుసగా మూడోసారి అధికారంలోకి
Best Family Cars | మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి బాలెనో, కియా సోనెట్, హ్యుండాయ్ వెన్యూ, హ్యుండాయ్ ఐ20, టాటా నెక్సాన్ వంటి కార్లు కుటుంబాలకు ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటాయని చెబుతున్నారు.
Indian Budget | దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ బడ్జెట్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ సంప్రదాయాలకు అనుగుణంగా బడ్జెట్ సమర్పిస్తున్నారు ఆర్థిక మంత్రులు. వేళలు, తేదీలు మార్చినా.. ప�
Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశ పెడతారు. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్ను సమర్పించనున్నారు.
Nothing Phone 2a Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ (Nothing Phone 2a Plus) ఫోన్ను ఈ నెల 31న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Union Budget 2025 | 2047 నాటికి సంపన్న దేశంగా భారత్ ఆవిర్భవించడానికి నిరుద్యోగ సమస్యే ప్రధాన అడ్డంకి అని ఓ సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తేల్చి చెప్పారు.