school bus accident:మధ్యప్రదేశ్లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉఉన్నారు. రాహత్ఘర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బస్సులో ఉన్న పిల్లలందరూ స�
పహల్గామ్: కశ్మీర్లోని పహల్గామ్లో బస్సు నదిలో పడింది. ఆ బస్సులో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఆ బస్సులో మొత్తం 39 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో 37 మంది ఐటీబీపీ, ఇ�
Bus accident | ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో యమునోత్రి వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది చనిపోయారు. ముగ్గురి పరిస్థితి విషమంగా �
సిమ్లా: ఒక బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మరణించగా అందులోని 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (హ
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. భాకరాపేట వద్ద ఘాట్రోడ్డులో ప్రయాణిస్తుండగా బస్సు లోయలో పడిపోయింది. తిరుపతిలో ఆదివారం పెండ్లి నిశ్చితార్థం కోసం పెండ�
తప్పించబోయి ఆటోను ఢీకొట్టిన బస్సు బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం ఉప్పునుంతల, ఫిబ్రవరి 23: ఎదురుగా వస్తున్న బస్సును ఓ బైక్ వేగంగా ఢీకొట్టింది.. బైక్ను తప్పించే క్రమంలో బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. బస
Peru | పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని (Peru) లిబర్టాడ్ రీజియన్లో ఓ బస్సు లోయలో పడిపోయింది. దీంతో సుమారు 20 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు.
Bus accident: నిండుగా ప్రయాణికులతో ముందు వెళ్తున్న ఓ బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మందికి
కాచిగూడ : ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అజయ్ (25), మరో వ్య�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన సంఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతు�