Bus accident | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే సుందర్నగర్ యూనిట్ నుంచి ప్రయాణికులతో షిమ్లాకు బయలుదేరిన హిమాచల్ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట�
Bus Accident | ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident ) చోటు చేసుకుంది. సెంట్రల్ మొరాకో (central Morocco)లోని అజిలాల్ ప్రావిన్స్ (Azilal Province)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
Bus Accident: అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి స్వంత జిల్లాకు వస్తున్న ఓ బస్సు మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 21 మంది తీవ్రంగా
Mexico Accident | మెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
అది అర్ధరాత్రి 1.30 సమయం. బస్సులోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో భారీ కుదుపు. బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో ఒక్కసారిగా మెలుకువ వచ్చిన ప్రయాణికులకు ఏం జరుగుతుందో
Bus Accident: అవసరం అయితే కాలిపోయిన శరీరాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తెలిరు. రోడ్డు నిర్మాణం వల్ల ప్రమాదం జరగలేదన్నారు. ఇవాళ ప్రమాదం జరిగిన ప్రా
ఓ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాప్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందిన ఘటన దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దోమలగూడ ఇన్స్పెక్టర్�
Odisha train tragedy | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో (Odisha train tragedy) గాయపడిన ప్రయాణికులు బస్సు ప్రమాదానికి గురయ్యారు. ఆ క్షతగాత్రులు మరోసారి గాయపడ్డారు.
తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని ఒలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన బస్సు ప్రమాద ప్రాం తాన్ని �
మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనల్లో 24 మంది దుర్మరణం చెందగా, 41 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఖార్గోన్ జిల్లా నుంచి ఇండోర్కు 70 మందితో ఓ ప్రైవేటు బస్సు మంగళవారం బయలుదేరింది. డొంగర్గావ్ సమీపం
Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో మంగళవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.
Bus Accident | పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. అది బోల్తా పడటంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంల�
Maharashtra:కాలువలో బస్సు పడడంతో.. అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో జరిగింది.